CATEGORIES
Kategoriler

కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.

మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము

నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య

ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.

మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.

దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.

వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు

సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...

రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ

ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.

శ్రీ తులసీ గాధ
పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను. మార్గమధ్యమున ఒక భయంకర పురుషుడు ఎదురుగా కనిపించెను.

ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం
గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి. త్రిఫల చూర్ణం ఉపయోగ ములు.

సమాచార హక్కు చట్టం - 2005
ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి,అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు.

మరచిపోలేని "మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య
రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, సరసాలను చక్కని పదాలతో.. పల్లెయాసతో మల్లి ముచ్చ ట్లు పేరుతో కృష్ణయ్య చేసిన గానంఒక ఊపు ఊపేసింది.

గిరిజన సహకార సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం

మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....
ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది.

సకల శ్రేయోదాయకం - సూర్యారాధనం
ఈ చరాచరమైన సృష్టిలో జీవరాశులు ఆచరించే సర్వకర్మలకు ప్రత్యక్ష సాక్షులుగా సూర్యచంద్రులు అని మనకందరికి తెలిసినదే.

తిరుపార్ కడల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామిదర్శనం సకల సౌభాగ్యదాయకం
అష్టసిద్ధి వినాయక క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు, అమ్మవారి అష్టాదశ పీఠాలు, పరమశివుడికి పంచభూత లింగాలు, పంచారా మాలు,ద్వాదశ జ్యోతి ర్లింగాలువున్నట్లే మహావిష్ణువుకి 108 దివ్యదే శాలన బడే దేవాలయాలున్నాయి.

ఆరోగ్యానికి “మునగాకు,,
గ్రామీణ ప్రాంతాల్లో పెరట్లో అందుబాటులో ఉండే కూరగాయచెట్టు మునగచెట్టు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

శ్రీ వాలీశ్వరస్వామి (కాలభైరవ క్షేత్ర) స్వామి వారిని దర్శించండి.
శ్రీ వాలీశ్వరస్వామి దేవాలయము రామగిరి స్థలపురాణము

అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి. - దళిత నాయకులు
అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించండి

జిల్లా రెవిన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గం
జిల్లా రెవిన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గం

ఆంధ్రప్రదేశ్ లిడ్క్యాప్ భూములు రక్షించాలి
ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వరదరాజులు

రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు

తల్లిదండ్రుల బాధ్యత
ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు.

ఎంహెచ్ఐను సన్మానించిన రాష్ట్ర దళిత సంఘాలు
చిత్తూరు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంహెచ్ ఓ డాక్టర్ లోకేషన్ను దళితప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట్ట ధనుంజయరావు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎం.హెచ్.ఓను సన్మానించిన కురుక్షేత్రం ఎడిటర్
జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్ల మెంటరీ కమిటీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మి ధనంజయరావు.

ఎయిడ్పట్ల అప్రమత్తంగా ఉండండి.
చిత్తూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ - కటారి హేమలత

రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ఆదేశించారు.