CATEGORIES
فئات
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
ఏఐ-సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
వ్యక్తిగత పరిశుభ్రతతోనే రోగాలు దూరం - జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
భారత్, మలేషియా మైత్రి బలోపేతం చేద్దాం
భారత్, మలేషియా ఇరు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా పెంచుతామని ప్రధాని మోడీ అన్నారు.
కట్టుకున్నవాడు వదిలేస్తే అమ్మ ఒడి ఆశ్రయం ఇచ్చింది
కుప్పం మున్సిఫ్ కోర్ట్ మహిళా న్యాయవాది హరిత తన వద్ద ఆమెకు బిడ్డకు ఆశ్రయం కల్పించింది.ఇటీవల అమ్మ ఒడి వారు ఇటువంటి వారికి ఆదుకుంటారని తెలియడంతో న్యాయవాది హరిత అమ్మఒడి ఫౌండర్ చైర్మన్ పద్మనాభ నాయుడుని కలిసి, దమయంతి దీన గాధను వారికి వివరించింది
పంచాయతీల అభివృద్ధికి సమిష్టిగా కృషి
ప్రతి పంచాయతీలోనూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని నాగలాపురం ఎంపీడీవో పి.యం.కే. బాబు సూచించారు.
కాలువ పొరంబోకు స్థలం కబ్జా
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పక్కన చంద్రగిరిలో 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ కాలువ పోరంబోకు భూమిని సింగం శెట్టి రాము అనే వ్యక్యి కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
రోప్ స్కిప్పింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం
రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా గార్గేయపురం హైస్కూల్ 10,11 వ తేదీ లో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీలలో స్థానిక చెన్నారెడ్డి కాలనీ (తిరుపతి) లోని లిటిల్ స్టార్స్ హై స్కూల్ నుండి 16 మంది పిల్లలు విజయదుందుబీ మోగించారు
హెచ్ఐవీ నిర్మూలనపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ మండలి మరియు తిరుపతి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ
తిరుపతి ఎస్పీతో ఎస్వీయూ రిజిస్ట్రార్ భేటీ
తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారితో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు గారు సోమవారం భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కలిసిన పులివర్తి నాని
చంద్రగిరి ఎమ్మెల్యే నాని వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో సోమవారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసారు.
విదేశీ విద్య సాయం అందించండి
కష్టాల్లో ఉన్నామంటే చాలు.. క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు
వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి సర్కార్ సంకల్పం
పరివర్తన పారిశ్రామిక యుగానికి ఆంధ్ర ప్రదేశ్ చేరువుగా ఉందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 164 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం
మోహన్ బాబు విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకలు
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ
నాటు బాంబుల కలకలంతో ఉలిక్కిపడ్డ పాకాల
నాటు బాంబులు పట్టు పడడం వలన రేగిన కలకలంతో పాకాల మండలం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.
'మేతబీడు' పరుల పాలు..!
- పూడ్చుతున్న ఉపాధి హామీ ఫారం ఫండ్ గుంతలు - పట్టించుకోని అధికారులు
వాలు కుర్చీలో తలపోతలు..పుస్తకావిష్కరణ
అచారీ కూతాటి వెంకటరెడ్డి, పూర్వ వైస్ ఛాన్సలర్ 92 ఏళ్ళ వయస్సులో వాలుకుర్చీకి పరిమితమై తల పోతలు పేరు తో స్వీయ చరిత్ర రాయడం తెలుగు సాహిత్యంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందని స్విమ్స్ పూర్వ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ అన్నారు.
తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ
తిరుమలలో సందర్శకుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి సందర్శకులు పెద్దసంఖ్యలో ఆదివారం తరలివచ్చారు.
ఎస్సీ, ఎస్టీలకు జగన్ తీవ్ర అన్యాయం
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు