CATEGORIES
فئات
15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు
1. తహసీల్దార్, 2.రెవెన్యూ ఇన్స్పెక్టర్, 3. గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్, 5. దేవదాయ, వక్స్ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.
తెలుగు రాష్ట్రాల్లో..విమానయాన అభివృద్ధి
• ఆరునెలలకే భోగాపురం పూర్తి పనులు పూర్తి చేయిస్తాం • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించండి
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర | ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా |లో ఈనెల ఆగస్ట్ 12 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొదటి స్థానంలో ఉండాలి
- రాష్ట్రంలో విద్యుత్ కోతలు కనిపించకూడదు -కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం
పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ
- రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
నిర్దిష్ట సమయంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి - కమిషనర్ ఎన్. మౌర్య
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని సంస్థ కమిషనర్ నగరపాలక ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు.
ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
స్పెషల్ చిల్డ్రన్కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి - ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
రోటరీ క్లబ్, టిటిడి చెన్నై స్థానిక సలహా సంయుక్తంగా స్పెషల్ చిల్డ్రన్ లకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు - డీఆర్వో పెంచల కిషోర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం
దుస్తుల పంపిణీ
ఏర్పేడు మండలం పాపానాయుడు లోని జెడ్.పి.హై స్కూల్లో అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఉ నోటు పుస్తకాలు, యూనిఫాం దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
స్నేహానికి స్వర్ణోత్సవం
ఎస్.వి. వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల కలయిక
ఎల్లమ్మ ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిద్దాం
చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునః నిర్మాణ ఆలయ శిఖర ప్రతిష్ట, శత చండి సహిత, సహస్ర కలస కుంబాభిషేక మహోత్సవంను అమ్మవారి మహిమను చాటే విధంగా ఘనంగా నిర్వహిద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం..!
- జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం - ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని..కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు.
నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించదు
ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణ మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచిన విధానానికి స్వస్తి సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా రోజు వారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాగునీటి సమస్యకు పరిష్కారం
చిత్తూరు జిల్లా పుంగనూరు నక్క బండ గ్రామంలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలను గుర్తించి తెలుగుదేశం పార్టీ నాయకులు పైపులైన్ ద్వారా తాగునీటి సమస్య పరిష్కారం చేశారు.
నూతన ఇన్ఛార్జ్ ఉపకులపతులకు, రిజిస్ట్రార్కు అకాడమీ అభినందనలు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతన ఇన్చార్జి వీసీ ఆచార్య సీహెచ్ అప్పారావు గారు, శ్రీపద్మావతి మహిళా వర్శిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య ఉమ గారు, ఎస్వీయూ నూతన రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు గారికి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తరఫున అభినందనలు తెలుపడం జరిగింది.
చంద్రగిరిలో ప్రజలు చీకొట్టినా బుద్ధిమారని మాజీ ఎమ్మెల్యే
- రామచంద్రాపురం మండలం బీజేపీ నాయకులు
భువనమ్మకు ఘన స్వాగతం...
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి నాలుగు రోజులు కుప్పం పర్యటనలో భాగంగా మంగళ వారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు
రాజకీయ వేధింపులు తాళలేక అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత -
సీడీపీఓను సస్పెండ్ చెయ్యాలి : సీఐటీయూ డిమాండ్ :
తిరుపతి ఎస్పీని సన్మానించిన ప్రముఖ జ్యోతిష్యులు చక్రధర సిద్ధాంతి
మండలానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు నంది అవార్డు గ్రహీత చక్రధర సిద్ధాంతి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని వారి కార్యాల మర్యాద పూర్వకంగా కలిసి స్వామివారి ప్రతిమను అందజేసి ఆశీర్వదించడం జరిగింది.
మూడు రాష్ట్రాల గవర్నర్కు స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జార?ండ్ పుదుచ్చేరి మూడు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు బిజెపి పార్టీ నాయకుడు కోలా ఆనంద్ మంగళవారం స్వాతం పలికారు.
'ఢిల్లీ ధర్నా ఓ పెద్ద డ్రామా'
ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పీడించుకు తిన్న నేటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తానని పెద్ద డ్రామా ఆడుతున్నాడని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణీ, సుమన్ రాయల్, లు విమర్శించారు.
పిలిపాలెం బీచ్లో పర్యాటక అభివృద్ధికి చర్యలు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగవ్వాలి
- అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు - టీటీడీ ఈవో జె. శ్యామలరావు
బ్రహ్మోత్సవాలకు సహకరించండి
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి
సంగీత నృత్యోత్సవాలకు ఆహ్వానం
స్థానిక టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ వద్దనున్న శ్రీ త్యాగరాజస్వామి వారి టెంపుల్ బిల్డింగ్ నందు ఆ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 80వ సంగీత, నృత్యోత్సవాలను ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థుల మంగళ వాయిద్యా కార్యక్రమాలతో నిర్వహి స్తున్నట్లు త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురామ్ లు పిలుపునిచ్చారు
ఆ ఇద్దరి సేవలు ఎనలేనివి
జేసీగా పని చేసి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వెళ్తున్న ధ్యాన్ చంద్ర, కడప జిల్లా జెసిగా బదిలీపై వెళ్తున్న మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ చేసి అమూల్యమైనవి అని, సమర్థవంతమైన అధికారులు అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు పలువురు అధికారులు కొనియాడారు.
రాష్ట్రంలోనే రోల్ మాడల్గా కంచిబందార్ల పల్లి - నారా భువనేశ్వరి
రాష్ట్రంలోనే రోల్ మోడల్గా కంచిబందార్లపల్లెను తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.