CATEGORIES
فئات
అపూర్వ సేవలకు ఆత్మీయ సత్కారం
వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ను గుర్తించి శుక్రవారం సాయంత్రం గుంతకల్లు లో వివేకానంద పార్కు లో జరిగిన కార్యక్రమంలో జనసేవ సమితి వ్యవస్థాపకులు ఆదిశేషు గారి జన్మదిన సందర్భంగా అతని ఆధ్వర్యంలో జయన్న ను గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు, బెస్ట్ లెజెండరీ అవార్డు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
వైసిపి ప్రధాన కార్యదర్శి, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదైంది.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ద్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ అన్నారు
శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
45 గంటలపాటు ధ్యానంలో మోడి..!
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు.
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
పరిష్కారం కానీ కైగల్ గ్రామ ఆలయ సమస్య
మండలం లోని కైగల్ గ్రామంలో సర్వే నెంబర్ 27లో పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం 2 ఎకరాల గుడి మాన్యంలో కలదు.
ఎం. కొంగరవారిపల్లి వద్ద..ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్రగాయాలు
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువు తీరి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్విమ్స్..రుయాసుపత్రుల తనిఖీ
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీషా తిరుపతి జిల్లా స్విమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్, ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు.
బయటపడుతున్న పిన్నెల్లి అరాచకాలు
- టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఆర్వో సీల్ లేకున్నా లెక్కించాలి
*సీల్ వేసే బాధ్యత అధికారులదే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ స్పష్టీకరణ * ఆదేశాలు జారీ చేసిన సీఈవో మీనా అధికార పార్టీ ఎత్తుగడకు ఈసీ చెక్
శ్రీ పెద్ద రంగప్ప, చిన్న రంగప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు
మండలం పులుగుట్టపల్లి లో శ్రీ శ్రీ శ్రీ పెద్ద రంగప్ప స్వామి శ్రీ శ్రీ శ్రీ చిన్న స్వామి దేవరకు ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వై నైరుతి రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
ఒక కంటికి కాటుక పూసి, మరో కంట్లో కారం
అధికార తీరు నువే ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు.
ఉప్పాడ బీచ్లో ముందుకు వచ్చిన సముద్రం తీవ్రంగా ఎగసిపడుతున్న అలలు
- బంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను - ఉప్పాడ బీచ్లో అలల తీవ్రత - నేడు మరింత ఉదృతంగా మారిన అలలు ఉప్పాడు
సన్ రైజర్స్కు తీవ్ర నిరాశ...ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్
- ఫైనల్లో సన్ రైజర్స్ ఘోర పరాజయం - 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ - 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన కేకేఆర్
ఆరణి జోలికొస్తే... ఊరుకోం
తిరుపతి కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని బలిజ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా బలిజన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు భద్రత పెంచారని చెప్పారు.
గాయకుల గానామృతంతో తరలివచ్చిన శ్రీవారు
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వంశానికి చెందిన 13వ తరం వారసులు ఆలపించిన కీర్తనలతో సాక్షాత్తు శ్రీవారు తరలి వచ్చారు.
సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన అన్నమయ్య
అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని సంచాలకులు డా ప్రాజెక్టు అన్నమాచార్య ఎ. ఆకెళ్ల విభీషణ శర్మ పేర్కొన్నారు.
వైభవంగా గంగ జాతర
మండలం లోని బసవరాజు కండ్రిగలో శనివారం రాత్రి గంగ జాతర వైభవంగా నిర్వహిం చారు.
గౌహతిలో అమ్మవారిని దర్శించుకొన్న మాజీ మంత్రి అమర్
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షముగా, సంతోషంతో ఉండాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి వేడుకున్నారు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు పొడిగించాలి
- 2014లో ఉమ్మడి విభజన - పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
ఏపీలో దంచికొడుతోన్న వాన!
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎపిలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎపి డిప్యూటీ సిఎం బోడి ముత్యాలనాయుడు, ఎపి మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కోనేటి రాయస్వామి బ్రహ్మోత్సవాలలో పుష్పయాగం
పట్టణ సమీపంలోని కీలపట్ల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కోనేటి రాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 న ప్రారంభమయ్యాయి.
టపాకాయలు అమ్మితే కఠిన చర్యలు · సిఐ లక్ష్మయ్య
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసేంత వరకు ఎవరుగాని టపకాయలు అమ్మరాదని దుకాణాలు యజమానులకు సిఐ లక్షుమయ్య తెలిపారు.
కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు
- అల్లర్ల నియంత్రణకు సినీ ఫక్కిలో మార్క్ డ్రిల్లింగ్ - జిల్లా ఎస్పీ మణికంఠ చందూల్
కల్యాణ వెంకన్న వార్షిక వసంతోత్సవాలు
చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగా పురంలో కొలువు తీరి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 సోమవారం నుంచి 29వ తేదీ బుధవారం వరకు ఘనంగా నిర్వహించ నున్నారు.
ఆరణికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసిన వాకర్స్
తిరుపతి ప్రెస్ క్లబ్ వినాయక సాగర్ వాకర్స్ తో కలిసి శనివారం ఉదయం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నడిచారు.
కుప్పంలో ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు...!
- భరత్ను అనుసరించి రెచ్చిపోతున్న వైసీపీ మూకలు -గాయపడిన కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్