CATEGORIES
فئات
పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ ఉన్నత ఆశయం
ఆగస్టు 15 నాటికి అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి చర్యలు- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
నేడు నారా భువనేశ్వరి కుప్పం పర్యటన వివరాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు పర్యటన వివరాలు.
యు.జి డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు స్యం అందవాడు. జూలై 22
ద్రావిడ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్స రానికి గాను యు.జి డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశాలు జరుగుతుందని వర్శిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో 101 ఫిర్యాదులు
జిల్లా నలుమూలల నుంచి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు ఆధ్వర్యంలో \"మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 1
పింక్ బస్ సేవలు వినియోగించుకోవాలి
కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరునికి వైభవంగా పుష్పయాగం
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగం వైభవంగా జరిగింది
సత్యవేడు తహశీల్దార్ కుర్చీకి చతుర్ముఖ పోటీ
నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు తహసిల్దార్ కుర్చీకి చతుర్ముఖ పోటీ నెలకొందని రెవిన్యూ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వ కార్యాలయమా లేక గృహ నివాసమా??
నాగలా పురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామ పంచా యతీలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఉన్నది
శ్రీవారి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది.
ప్రమాదాల నివారణకు నడుం కట్టిన గ్రామస్తులు
- ఎమ్మెల్యే నాని ఆదేశాలతో రోడ్డు వెడల్పు పనులు
వైభవంగా అగ్నిగుండ ప్రవేశం
కార్వేటినగరం మండల కేంద్రంలోని శ్రీ దౌపతి ధర్మరాజులు ఆలయ తిరునల్లో లో భాగంగా ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అగ్నిగుండ ప్రవేశం జరిగింది.
తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం
ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది.
శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
క్యాన్సర్ బాధితుల సహాయార్థం
ఐదు మంది కేశాలు దానం
కేటగరిలో నాడార్ లను బిసి చేర్చేందుకు కృషి చేస్తా
కామరాజ్ నాడార్ 122వ జయంతి వేడుకలను తిరుపతి నాడార్ వెల్ఫేర్ అసోషియేషన్ ఘనంగా వేడుకగా నిర్వహించారు.
బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం
రూ.5 లక్షలు ఆర్థిక సాయం
సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరిస్తాం
-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
బాధ్యతతో ప్రజలకు సేవలు అందించండి - కమిషనర్ అదితి సింగ్
ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు.
కష్టపడిన వారందరికి పదవులు
ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా అభివృద్ధి చేద్దాం..! టెలికాన్ఫిరెన్స్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు
గోవిందదామం సేవలు మరువలేం
గోవిందదామం నూతన పాలకమండలి సమావేశం ప్రమాణస్వీకారం బుధవారం ఉదయం జరిగింది.
తితిదే ఉద్యోగులకు స్విమ్స్ హాస్పిటల్ పై ఉన్న అభద్రత భావాన్ని తొలగించాలి
టిటిడి నిధులతో నడుస్తున్న స్విమ్స్ హాస్పిటల్స్ ను క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ స్కీం ( ఈ హెచ్ ఎఫ్) నుండి మినహాయించి గతంలో ఉన్న విధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉచిత సేవలు అందించాలని డిమాండ్ చేసారు
కొట్టాల సమీపంలో చిరుత పులి సంచారం
చంద్రగిరి మండలం కొటాల జగనన్న కాలనీ సమీపంలో చిరుత పులి సంచరిస్త్నన్నట్న గుర్తించి తీసిన వీడియోలు సోషియల్ మీడియాలో హల్చల్ చేసాయి.
ప్రాంగణ ఎంపిక నోడల్ సెంటర్ మోహన్ బాబు విశ్వవిద్యాలయం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా దక్షిణ భారతదేశంలో చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం అతిపెద్ద ప్రాంగణ ఎంపిక నోడల్ సెంటర్ గా గుర్తింపు పొందటం
శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని తిరుపతి ఎస్పీఎల్ . సుబ్బరాయుడు తెలిపారు.
వీరభద్రస్వామి ఆలయంలో..తొలి ఏకాదశి పూజలు
తొట్టంబేడు మండలంలోని చిన్నసింగమాల ఈ శాన్య గ్రామంలో ప్రాంతమైన బుధవారం మహిమాన్వితంగా వెలసిన వీరభద్రస్వామి ఆల యంలో తొలి ఏకాదశిపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు .
గోవింద ధామం ఏర్పాటుకు శ్రీకారం
దీర్ఘ కాల సమస్య పరిష్కారానికి చకచకా పనులు ప్రారంభం కావటం సర్వత హర్షనీయం వ్యక్తమవుతూ వుంది.
అంబేద్కరికి అవమానం - ఆర్పీఐ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అంజయ్య
తిరుపతి నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీల నాయకులు, ఇతర కొన్ని సంస్థలు కట్టిన ఫ్లెక్సీల ను అంజయ్య ఆధ్వర్యంలోని నాయకులు కార్యకర్తలు బృందం బుధవారం తొలగించింది.
విజయసాయిరెడ్డి డౌన్.. డౌన్
• ఎ2 విజయసాయి రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం • బెయిల్ను వెంటనే రద్దు చేయాలి
ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ..డిజిటల్ ప్లానిటోరియం పునఃప్రారంభం
తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో బుధవారం నగరపాలక కమిషనర్ అదితిసింగ్ చేతుల మీదుగా సరికొత్త ప్రదర్శనతో డిజిటల్ ప్లానిటోరియాన్ని పునఃప్రారంభించారు.
శ్రీపల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వారాహి ఆషాడ నవరాత్రులు
నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పళ్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వారాహి అమ్మవారికి ఆషాడ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు విశేష అభిషేకములు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి ఆదివారం సాయంత్రం 6:00గం. లకు ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు.