CATEGORIES
Categorías
విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
తుమ్మల చేరికకకు ముహూర్తం ఖరారు
5న సోనియా సమక్షంలో కాంగ్రెస్లో చేరిక ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం
మరోమారు ప్రధానిగా రాహుల్ పేరు
ముంబై భేటీకి ముందే కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రకటన విపక్ష సభ్యుల్లో ఏకాభిప్రాయం వచ్చేనా
గాంధీజీ పోరాటం ఎందరికో స్పూరి
ప్రపంచానికి కొత్త మార్గం చూపిన అహింసామార్గం ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన గొప్ప గాంధీ మార్గంలోనే తెలంగాణ కోసం పోరాటం భారత వజోత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం
ఉచితాలు వద్దంటూ కార్పోరేట్లకు మాఫీ
పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల
వరుసగా ఐదోయేడూ వైఎస్సార్ రైతుభరోసా
వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా....కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమచేసింది.
వినాయక చవితికి సిద్ధమవుతున్న గణనాథుడు....!
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో వినాయక చవితికి సిద్ధమవుతున్న గణనాథుడు..మండల కేంద్రంలో హౌసుల గోవింద్ గత 11 12 సంవత్సరాల నుండి విగ్రహాలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు
హిందీ భాష నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం
స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సి. మరియు హిందీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఎన్.సి.సి. క్యాడేట్స్ కు “హిందీ భాష నైపుణ్యాల పై శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ అప్పియ చిన్నమ్మ అధ్యక్షత వహించి విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగినది.
గంజాయి మత్తుకు గ్రామీణ యువత చిత్తు....!
ఎక్కడో రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే మహమ్మారి గంజాయి ఇప్పుడు గ్రామీణ యువత చేతుల్లో
మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ లో అసమ్మతి గళం..!
= మెదక్ నియోజకవర్గ ప్రధాన బీఆర్ఎస్ నేతలతో మైనంపల్లి మంత్రాలు
విద్యార్థులకు గుడ్ అండ్ బాడ్ కార్యక్రమం పై అవగాహన
సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని
ముఖం చాటేసిన వర్సాలు.. పెరిగిన విద్యుత్ వాడకం...
మండలంలోని పలు గ్రామాలలో మొఖం వర్షాలు.. పెరుగుతున్న వాడకం.. జూలై 18,19,20,తేదీలలో కురిసిన వర్షాలకు ప్రజలు సంబరపడ్డారు.
జిల్లా వ్యాప్తంగా అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్ట్
దేవాలయాల్లో ఇళ్ల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
ప్రజల్లోకి భూ సంస్కరణల ప్రయోజనాలు
భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్లపై వివరించాలి అధికారులతో సమీక్షలో సిఎం జగన్ సూచన
సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహదినంగా పాటించండి...
సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహదినంగా పాటించాలని మెదక్ జిల్లా ఎస్ టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రణీద్ కుమార్, రాజ గోపాల్ గౌడ్, లు పేర్కొన్నారు.
అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డయినా కరుస్తాడు
• ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుందా • ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దండేసిన మహానుభావుడు
అక్రమ కట్టడాల కబ్జాలపై చైర్మన్ ఆగ్రహం
పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అడుగులు కౌన్సిల్ సమావేశం గెట్ టుగెదర్ పార్టీలా ఉంది: కౌన్సిలర్
ప్రభుత్వం కోల్పోతున్న కోట్ల ఆదాయం...!
అనర్హం అనట్టుగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని గుట్టలను భారీ హిటాచి యంత్రాలతో జోరుగా కొండలను కొల్లగొట్టి లక్షలు గడిస్తున్నారు
పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహనపై పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహణ
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఐవి స్థానిక బాలికల ఎయిడ్స్ అవగాహనపై సోమవారం పోటీలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖా తెలిపారు.
హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే మూడు ప్రధాన డిమాండ్లు
హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే మూడు ప్రధాన డిమాండ్లను లక్ష్యంగా చేసుకొని ఆగస్టు 28/08/2007 నా వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.ఎచ్.పి.ఎస్) స్థాపించి వికలాంగుల హక్కుల కోసం వికలాంగుల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు చేసింది చేస్తుంది
మత్తు మాదక ద్రవ్యాల ప్రాధాన్యత విద్యకు మొండి చెయ్యి
వైసిపి గద్దెనెక్కి టీచర్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేయని దుస్థితి
మహానందిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
మహానంది క్షేత్రంలో శుక్రవారం వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. దాత సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు
ముదిరాజులను చిన్నచూపు చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం ముదిరాజులను చిన్నచూపు చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ అని మండల అధ్యక్షుడు కుందేళ్ళ శ్రీనివాస్ అన్నారు.
అటవీ అధికారుల వేధింపులు అరికట్టండి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో 2005లో అప్పటి గవర్నమెంటు మైలారం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 128లో 20 మంది పేదవారికి పట్టా భూములు ఇచ్చారు.
విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
నిరుద్యోగ జేఏసీ నాయకుడు అజీమ్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అశ్విన్ పాటిల్
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాం అశ్విన్
ధరణి పెండింగ్ దరఖాస్తులను, జీవో 58,59,హౌస్ సైట్ పట్టాల పంపిణి
గృహలక్ష్మి దరఖాస్తులనులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఎపిలో 40వేల కోట్ల ఇసుక దోపిడీ
• వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ • మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ • దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి • టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడి
మత్స్యకారులకు పూర్తి భరోసా
ఉచితంగా చేపలు, రొయ్యల పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్