CATEGORIES
Categorías
సైబర్ నేరాల నివారణకై విద్యార్థులకు శిక్షణ శిబిరం
న్యాల్కల్ మండలంలోని గణేష్ పూర్ గ్రామ శివారు పరిధిలోగల శ్రీ స్వామి నారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు హద్నూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. రామానాయుడు, వివరించారు.
బిడ్డ ప్రాణం కాపాడిన పెదకూరపాడు ఎమ్మెల్యే
ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుక్కి ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలియగానే ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. క్రోసూరుకు చెందిన ఏడేళ్ల బాలుడు షేక్ మహమ్మద్ అష్రఫ్ కు లివర్ సంబంధిత వ్యాధి సోకింది. ఆపరేషన్ చేస్తే కానీ బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు.
చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టి
ఇంగ్లీష్ బోధనపై పట్టు పెరిగేలా చూడాలి గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే సంపూర్ణ పోషణ ప్రారంభం క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ చేతుల మీదుగా అందచేత
తెలంగాణ బహుముక ప్రజ్ఞాశాలి డాక్టర్ సి.నారాయణ రెడ్డి 92 జయంతి
మండల కేంద్రంలో సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో శనివారం తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామై తన సాహిత్యంతో తెలంగాణ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం
మండల వ్యాప్తంగా రాజకీయ పార్టీలో కదలికలు
అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్నవేలా విశేషం ప్రజల్లోకి వస్తున్న రాజకీయపార్టీలు
బిక్షటన చేసిన గ్రామ పంచాయితీ కార్మికులు
• ఉద్యోగులను రెగ్యులేజర్ చేయాలి • డిమాండ్లను పరిష్కరించె వరకు సమ్మె కొనసాగింపు
కుల మతాలకతీతంగా మొహరం పండుగ
పీరీలను దర్శించుకున్న మండల కాంగ్రెస్ నాయకులు
పవన్ శునకానందం
రాజకీయంగా ఆయన రాంగ్ తన సంక్రాంతి డ్యాన్స్ ఆనందతాండవం బ్రో సినిమాలో. శ్యాంబాబు పాత్రపై అంబటి ఘాటు విమర్శలు
ఏబీవీపీ జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
109 197 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు చేయాలి కల్పించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4 వేలకు పైగా ఖాళీగా ఉన్నాను లెక్చరర్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ బ్రాండ్ల పేరుతో విద్యను వ్యాపారం చేస్తున్న చైతన్య నారాయణ తదుపర కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
గ్రానైట్ రంగాన్ని దెబ్బతీసిన జగన్
విద్యుత్ ఛార్జీల పెంపుతో తీవ్ర భారం జగన్ పాలనలో భయంతో బతుకుతున్న జనం గ్రానైట్ పరిశ్రమల వారితో లోకేశ్ భేటీ
పెసర వాయిలో కులమతాలకు అతీతంగామొహరం
పెద్ద స్వామి కష్టాలతో కొట్టుమిట్టాడే వారికీ కొంగుబంగారమే తీర్చును
ఎఫ్ టిఎల్ భూముల్లోకి చెరువు నీళ్ళు పారకం
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం? మనోహరాబాద్ వెంచర్ అడ్డు కావడంతో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయ
హైకోర్టు సిజెగా జస్టిస్ దీరజ్సంగ్ ఠాకుర్
ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ నజీర్ హాజరైన సిఎం జగన్, చంద్రబాబు, మంత్రులు
కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు
అందుబాటులోకి నవజాత శిశు చికిత్స విభాగం కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా అభివృద్ధి ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని
మోయతుమ్మెద వాగును సందర్శించిన జిల్లా కలెక్టర్
సిద్దిపేట జిల్లాలో బుధువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు సిద్దిపేట నుండి హన్మకొండ ప్రధాన రహదారిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,సిపి శ్వేత సందర్శించారు.
అర్హుల సంక్షేమానికే జగనన్న సురక్ష
జగనన్న అర్హుల సంక్షేమానికి జగనన్న సురక్ష ను కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతా జలమయం....!
గురువారం రోజు కురిసిన అతి భారీ వర్షం వలన రాయికల్ మండలం మీదు గా ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులన్నీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి.
శిథిలావస్థలో కోటపల్లిలోని పశువైద్యశాల
కోటపల్లి మండల పరిస్థితి ఇప్పుడో..రేపో.. అన్నట్లుగా ఉంది.
ఇంటింటికి జ్వరాల సర్వే
వెంకటాపురం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పిహెచ్ సి ఏదిర సిబ్బంది ఇంటింటికి జ్వరాలు సర్వే నిర్వహిం చడం జరిగింది
ఆపదలో ఆకలి తీర్చిన మా ఊరు ముచ్చట్ల బృందం
పట్టణంలోని ఐదు, ఆరు వార్డులలో ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు స్థానిక యువకుల సహాయంతో ఉర్దూ మీడియంలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేశారు.
కొత్త వ్యక్తుల పట్ల బాలికలు, మహిళలకు జాగ్రత్త అవసరం
మనవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన తెలపాలి జూన్ 30న అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవం నిర్వహించాలి. సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని
ప్రభుత్వం ఆర్థిక సామాజికతకు పెద్దపీట
వైసీపీ ప్రభుత్వం ఉచిత సేవలకు ప్రజలు హర్షం ఎమ్మార్వో, ఎంపీడీవో, సర్పంచ్
మానవత్వం చాటుకున్న అమ్మ స్వచ్ఛంద సంస్థ
మంగళవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పాత్ర పురం గ్రామానికి చెందిన గార.
వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు
వెంకటాపురం మండల కేంద్రంలోని సూరవీడు కాలనీ గ్రామంలో వెంకటాపురం ఎస్సైతిరుపతి రావు ఆలుబాక సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బందితో వాహన వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది
బురదమయంగా మారిన రోడ్డుతో కార్మికులకు ఇక్కట్లు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామ శివారులోని మెడికల్ డివైస్ పారిశ్రామిక వాడకు వెళ్లే దారి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా బురదమయంగా మారింది.
రూ.1,829.57 కోట్లతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ వద్ద ఎపి సిఎం జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేసారు.
మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా పంపిణీ
ఇటీవల కురిసిన వర్షాల వల్ల ములుగు అనారోగ్యంతో మరణించిన కురుసం బాబురావు కుటుంబానికి ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ టిఆర్ఎఫ్ పథకం కింద 25 వేల రూపాయల చెక్కును జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య తాసిల్దార్ అంటి నాగరాజు జడ్పిటిసి పాయం రమణ చేతుల మీదుగా బాధిత భార్య కురుసం ముత్తమ్మకు అందజేయడం జరిగింది.
ఆక్సిజన్ పంచే మొక్కల్ని పెంచండి
మొక్కలు మానవ జీవితానికి ముఖ్యమైన వనరులు మొక్కలతో మానవులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
దళిత బందు కోసం ఎమ్మెల్యేకు దళిత జర్నలిస్టుల వినతి....!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చంద్రశేఖర పకడ్బందీగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం మంజూరు కోసం నియోజకవర్గానికి చెందిన 27 మంది దళిత సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో స్థానిక జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుకు వినతి పత్రం అందజేశారు
వాడివేడిగా సిరికొండ గ్రామ సభ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో శనివారం సిరికొండ సర్పంచ్ ఎన్నం రాజారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది.