CATEGORIES
Categorías
ఇంటింటికి జ్వరాల సర్వే వైద్య పరీక్షలు
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పిహెచి ఎదిర వైద్య సిబ్బంది.
నంద్యాల పరిధిలో విద్య, రైతు సమస్యలపై ప్రశ్నల వర్షం
నంద్యాల జిల్లాలోని నంద్యాల ఎమ్మెల్యే పరిధిలోని విద్య రైతు సమస్యలపై కర్నూల్ లో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల మునిసిపాలిటీ పరిధిలో ఉన్న 27 మంది టీచర్లకు గాను 7 మంది టీచర్లను ఏ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేస్తారని డిఈఓని ప్రశ్నించారు.
అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఐఏఎస్ ఆకస్మిత పర్యటన
గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ
అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుక్స్ కై రోడ్ ఎక్కిన విద్యార్థులు
ఇంటర్ విద్యకు విద్యాసామాగ్రి కై పోరాటలు అధికమవుతాయి పేద విద్యార్థులకు ఉచిత బుక్స్ మిడ్ డే మీల్స్ తప్పక అమలు చేయాలి ఎస్ఎఫ్ఎస్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షులు డక్క కుమార్, సహాయ కార్యదర్శి మధు కిరణ్
సమస్యలు పరిష్కరించడంలో రికార్డు సృష్టిస్తున్న జగనన్న సురక్ష
జగనన్న సురక్ష కు ప్రజానీరాజనం ఆ పధకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
నర్సింహులపేట ఎస్ఐగా గండ్రాతి సతీష్
పోలీస్ కొలువులో ఆయన ఆదర్శం ఇంటర్ డిగ్రీ ఫెయిల్ ఐనా పట్టుదలతో మూడు ఉద్యోగాలు
తాహసిల్దార్ కార్యాలయంలో ఊరుస్తున్న గదులు
నిజాంపేట మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు తాహసిల్దార్ కార్యాలయంలో ఈ వర్షానికి కార్యాలయంలోని గదులు ఉరుస్తున్నాయి.
ప్రశ్నించే గొంతుకలకు అడ్డుపడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
బిజెపి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్
గంట కరెంట్ గుంట భూమి కూడా తడవదు
కాంగ్రెస్ నాయకులవి తెలివిలేని మాటలు బాబు వారసుడే రేవంత్ రెడ్డి: మంత్రి హరీష్ రావు
పొత్తులపై పవన్తో చర్చిస్తాం
జనసేన మా మిత్రపక్షం అన్న పురంధేశ్వరి రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రానికి వివరిస్తాం
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14 నర్సాపూర్ కళాశాలలో 9 మొత్తం 23 ఖాళీగా ఉన్నఅతిధిఅధ్యాపకుల పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గణపతి తెలిపారు.
అడవులను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలి
నాగపూర్ మహారాష్ట్రలో ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచి జాతీయ సమావేశాలు ఈనెల 18 19వ తేదీలలో సహకార జీవన్ లో జరిగాయి మీడియం బాబురావు అధ్యక్షతన సమావేశం జరిగింది.
అక్రమ అరెస్టులు సిగ్గుచేటు...
రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ విద్య సమస్యలు అడుగుతే అక్రమ అరెస్టుల రాష్ట్ర వ్యాప్త ఇంటర్ విద్యా సమస్యలకే కార్యకర్తల సిద్ధం విజయవాడ ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఎస్ఐ ఆందోళనలు
తెలంగాణలో మరో నాలుగురోజులు భారీ వానలు..!
తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నూతన బ్రిడ్జి నిర్మాణనికి భూమి పూజ....!
నందికొట్కూర్ నియోజకవర్గం పగిడ్యాల మండలం నందు పగిడ్యాల మరియు గ్రామం, బిరవోలు, సంకిరేణి పల్లె మరియు ముచ్చుమరి, నెహ్రూనగర్ గ్రామాలకు వెళ్ళుటకు గతంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన తరుణంలో శాప్ చెర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సాహారంతో నేడు నూతన వంతెన నిర్మాణం పనులు ప్రారంభిం
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కండి
నంద్యాల జిల్లా పాణ్యం మండలం, నెరవాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం
జహీరాబాద్ ప్రజలు ఆరోగ్యంతో ఉండాలి
జహీరాబాద్ లో బిఆర్ఎస్ ను తప్పకుండ ఓడగొడుత జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జంగం గోపి ఆర్యానగర్ లో డీష్ వాషర్ పౌడర్ పంపిణి
శాప్ చైర్మన్ ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం సిగ్గుచేటు
టిడిపి గిత్త జయ సూర్య మీ పార్టీ ఎమ్మెల్యేను గౌరవించడం నేర్చుకోండి
భారీ ర్యాలీతో బైరెడ్డిసిద్ధార్థ రెడ్డి నందికొట్కూర్కు..
జేజేలు కొట్టిన వైసీపీ శ్రేణులు మంత్రి ఆర్కే రోజా రెండు ఇండోర్ స్టేడియాలు ప్రారంభోత్సవం
జనసేన కార్యకర్తపై సిఐ దాడి
ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న పవన్ కళ్యాణ్
ఉచిత విద్యుత్కు కాంగ్రెస్ పేటెంట్
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్ పాలనలో ఇరిగేషన్ రంగం దెబ్బతింది కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క
శామీర్ పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్
బుల్లితెర నటుడు సిద్దార్థ్ అంటూ ప్రచారం వేర్వేరుగా ఉంటున్న భార్యా భర్తల గొడవగా గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాంగ్రెస్ భూములిస్తే బీఆర్ఎస్ లాక్కుంటుంది ంది..
బాధిత రైతులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన
జగనన్న సురక్షలో తక్షణ సేవలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మతాలకతీతంగా 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆర్టీసీ, విద్యుత్, హెల్త్ డిపార్ట్మెంట్పై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రతిభ హై స్కూల్ విద్యార్థులకు ఆర్టీసీ (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విద్యుత్ (కరెంట్) ఆసుపత్రి (ఆరోగ్యం భద్రత)వీటిపై శనివారం నాడు అవగాహన కల్పించారు.
ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ప్రపంచ పాముల దినోత్సవం పాములపై కార్యక్రమం నిర్వహించారు.
59 జీవో ఓవైపు..కూల్చివేతలు మరోవైపు
సమగ్ర విచారణ 59 జీవో ప్రకారం నిర్ణీత డబ్బులు కట్టనివారి ఇళ్లు ను కూల్చివేతలు చేస్తున్నారు.
అటవీ భూములను రక్షించండి
పశ్చిమగోదావరి అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్క టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
ప్రతి విలేఖరికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తా
కోహెడ మండలంలోని ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో తంగళ్లపల్లి వేణుగోపాస్వామి దేవాలయం ప్రాంగణంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, మాట్లాడుతూ.. మండలంలోని వివిధ ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న వీలేకరులు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కష్టపడి పనిచేసే వారి కుటుంబ సబ్యులకు భరోసా కల్పించేందుకు ప్రతి విలేకరికి గ్రూప్ ఇన్స్ రెన్స్ రూ.10 లక్షల చొప్పున నా సొంత డబ్బులతో చేయిస్తానని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఫోటి...
రాబోవు ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉంటుందని ధర్మసమాజ్ స్టేట్ సెక్రటరీ, పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ అన్నెల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వారిని కలిసి (డిఎస్పి) ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వం తరఫున వినతి పత్రాన్ని అందజేసి విలేకరులతో మాట్లాడారు.