CATEGORIES

అవసరమైతే నియంత కాగలను: స్టాలిన్ హెచ్చరిక
Vaartha Telangana

అవసరమైతే నియంత కాగలను: స్టాలిన్ హెచ్చరిక

అవినీతి, అక్రమా లకు పాల్పడితే సహించేదిలేదని సొంత పార్టీ డిఎంకే నేతలకు తమిళనాడు సిఎం స్టాలిన్ హెచ్చ రికలు చేశారు. తమ పార్టీకి చెందిన సంస్థల ప్రజాప్రతినిధు లతో ఆయన నమక్కల్లో సమా వేశమయ్యారు.

time-read
1 min  |
July 05, 2022
డిఆర్డి డిఇ డైరెక్టర్ గా తెలంగాణ వాసి అంకతి రాజు నియామకం
Vaartha Telangana

డిఆర్డి డిఇ డైరెక్టర్ గా తెలంగాణ వాసి అంకతి రాజు నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అంకతి రాజు డిఆర్డి పుణె డైరెక్టర్గా నియమితు లయ్యారు.

time-read
1 min  |
July 05, 2022
హైకోర్టుకు 'దిశ' ఎన్ కౌంటర్ కేసు
Vaartha Telangana

హైకోర్టుకు 'దిశ' ఎన్ కౌంటర్ కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని, ఇందుకు బాధ్యులైన పది మంది పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి విచారణ చేయా లని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక కేసు హైకోర్టుకు అధికా రికంగా చేరింది.

time-read
1 min  |
July 05, 2022
బయోఫ్యూయెల్కు కరవైన ప్రోత్సాహం
Vaartha Telangana

బయోఫ్యూయెల్కు కరవైన ప్రోత్సాహం

మనం ప్రతిక్షణం ఎన్నోరకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తు న్నాం. అనునిత్యం గృహోపకరణాలైన లైటు, ఫ్యాను, టీవి, సెల్ఫోన్, మిక్సీ గ్రైండర్, పొయ్యి మొదలు రైలు, బస్సు, విమా నం, రాకెట్ ఇలా ప్రతీది ఇంధనంపై ఆధారపడే నడుస్తోంది.

time-read
2 mins  |
July 04, 2022
బిజెపిలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vaartha Telangana

బిజెపిలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఎట్టకేలకు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి కాషయ తీర్థం పుచ్చు కున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్పసభ వేది కగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కాషయ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

time-read
1 min  |
July 04, 2022
ఇరాన్లో భారీ భూకంపం
Vaartha Telangana

ఇరాన్లో భారీ భూకంపం

భారీ భూకంపంతో ఇరాన్ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామున దక్షిణ ఇరాన్లో పలుమార్లు భూమి కంపించింది.

time-read
1 min  |
July 03, 2022
కోర్టు ఆవరణలోనే దర్జీ హత్యకేసు నిందితులపై దాడి
Vaartha Telangana

కోర్టు ఆవరణలోనే దర్జీ హత్యకేసు నిందితులపై దాడి

రాజ స్థాన్లోని పూర్లో దర్జీ కన్హయ్య ఉదయ్ కుమార్ దారుణ హత్యలో పాశవికంగా పాల్గొన్న నిందితులపై కోర్టు ఆవరణలో లా యర్లే దాడి చేసారు.

time-read
1 min  |
July 03, 2022
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
Vaartha Telangana

న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ

దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారిగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.

time-read
1 min  |
July 03, 2022
సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు తీసేయండి: కేంద్రం కీలక ఆదేశం
Vaartha Telangana

సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు తీసేయండి: కేంద్రం కీలక ఆదేశం

బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

time-read
1 min  |
July 03, 2022
మణిపూర్ ప్రమాదంలో 24 కు పెరిగిన మృతులు
Vaartha Telangana

మణిపూర్ ప్రమాదంలో 24 కు పెరిగిన మృతులు

మణిపూర్లోని నోనే జిల్లాలో రైల్వే నిర్మాణపనుల్లో ఉండగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలో మృతులసంఖ్య 24కు పెరిగింది

time-read
1 min  |
July 03, 2022
హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు
Vaartha Telangana

హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు

సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నాడు జరగనున్న బిజెపి బహిరంగ సభకు పోలీసులు చేబట్టిన భద్రతా ఏర్పాట్లను సిటీ కొత్వాల్ ఆనంద్ శుక్రవారం స్వయంగా సందర్భంగా ఆయన పరేడ్ గ్రౌండ్స్ అంతటా కలియతిరుగుతూ అక్కడి అధి కారులతో బందోబస్తు గురి ంచి మాట్లాడి కీలక పరిశీలించారు

time-read
2 mins  |
July 02, 2022
ఇడి అధికారుల ముందుకు శివసేన ఎంపి సంజయ్ రౌత్
Vaartha Telangana

ఇడి అధికారుల ముందుకు శివసేన ఎంపి సంజయ్ రౌత్

శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనపై నమోదయిన మనీలాండరింగ్ అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు ఎన్ఫోర్సెమెంట్ అధికారులు ముందు హాజరయానయరు.

time-read
1 min  |
July 02, 2022
రాడిసన్ బ్లూ ఖాళీచేసే ముందే రెబెల్స్ అన్ని బిల్లుల చెల్లింపు
Vaartha Telangana

రాడిసన్ బ్లూ ఖాళీచేసే ముందే రెబెల్స్ అన్ని బిల్లుల చెల్లింపు

మహారాష్ట్ర శివసేనలో చీలికతెచ్చి రెబెల్గా మారిన ఏక్ నాథా షిండే తనవైపు ఎమ్మెల్యేలను అసోంలోని గౌహతి హోటల్లో వారికి ఏర్పాట్లు చేశాడు.

time-read
1 min  |
July 02, 2022
సిఎం, గవర్నర్ల మధ్య రాజుకున్న వివాదం
Vaartha Telangana

సిఎం, గవర్నర్ల మధ్య రాజుకున్న వివాదం

పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ థంకర్ ఒక యూనివర్సిటీకి విసిని నియమించి మరోసారి మమతా బెనర్జీతో కయ్యానికి సిద్ధం అయ్యారు.

time-read
1 min  |
July 02, 2022
నాకో ప్రేమ లేఖ వచ్చింది: శరద్ పవార్
Vaartha Telangana

నాకో ప్రేమ లేఖ వచ్చింది: శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. మహారాష్ట్రలో తీవ్ర ఉత్కంఠ రేపిన రాజకీయ సంక్షోభం ఒక్కరోజులోనే అనుహ్యమైన మార్పులు చోటు చేసుకున్న విషయం విదితమే.

time-read
1 min  |
July 02, 2022
హాకీ మాజీ ఆటగాడు వరీందర్ సింగ్ కన్నుమూత
Vaartha Telangana

హాకీ మాజీ ఆటగాడు వరీందర్ సింగ్ కన్నుమూత

భారత హాకీ మాజీ ఆటగాడు 1970వ దశకంలో రైట్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకున్న వరీందర్ సింగ్ మంగళవారం ఉదయం జలంధర్లో కన్నుమూశారు.

time-read
1 min  |
June 29, 2022
జూలై ఒకటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ 8
Vaartha Telangana

జూలై ఒకటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ 8

బాలల సంరక్షణకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్ 8 వచ్చే జూలై నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాను ందని మహిళా భద్రతా విభాగం (డబ్ల్యుఎస్ డబ్ల్యు) చీఫ్ స్వాతి లక్రా తెలిపారు.

time-read
1 min  |
June 29, 2022
యాభై దేశాలకు పాకిన మంకీపాక్స్
Vaartha Telangana

యాభై దేశాలకు పాకిన మంకీపాక్స్

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్ వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటిం చకూడ "దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఎ) నిర్ణయించింది.

time-read
1 min  |
June 29, 2022
అమెరికాలో ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు
Vaartha Telangana

అమెరికాలో ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు

అమెరికా-మెక్సికో సరిహద్దులో జరుగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.

time-read
1 min  |
June 29, 2022
జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
Vaartha Telangana

జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా

చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్, షాంఘైల్లో ఎట్టకేలకు ఎలాంటి కొవిడ్ కేసులు నమోదు కాలేదు. జీరో కొవిడ్ లక్ష్యంగా అక్కడి అధి కారులు, ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు కఠిన ఆంక్షలు, లాక్ డౌన్లు అమలుచేశారు.

time-read
1 min  |
June 29, 2022
ఎయిర్ అంబులెన్స్లో ముషార్రఫ్ పాక్కు తరలింపు
Vaartha Telangana

ఎయిర్ అంబులెన్స్లో ముషార్రఫ్ పాక్కు తరలింపు

సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్రస్థాయి అస్వస్థతకు లోనయిన పాక్ మాజీ అద్యక్షుడు పర్వేజుషారఫ్న ఎయిర్ అంబులెన్స్ లో దుబాయినుంచి ఇస్లామాబాద్కు తీసుకువస్తున్నారు.

time-read
1 min  |
June 15, 2022
రాష్ట్రపతి రేసులో లేను
Vaartha Telangana

రాష్ట్రపతి రేసులో లేను

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ కీలక నిర్ణయం రాష్ట్రపతి పవార్ తీసుకున్నట్లు రేసుకు దూరంగా తెలుస్తున్నది.

time-read
1 min  |
June 15, 2022
రూ.2.14 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
Vaartha Telangana

రూ.2.14 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

తెలంగాణలో 2022-23 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి 2,14,041.87 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక ఖరా రైంది.

time-read
1 min  |
June 15, 2022
కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్
Vaartha Telangana

కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్

భూమికి మూడు లక్షల 63 వేల కిలోమీటర్ల చేరువకు వచ్చి నిండుగా కనిపించిన చంద్రుడు

time-read
1 min  |
June 15, 2022
మీడియా రైట్స్ వేలం నుంచి అమెజాన్, గూగుల్ ఔట్!
Vaartha Telangana

మీడియా రైట్స్ వేలం నుంచి అమెజాన్, గూగుల్ ఔట్!

ఐపిఎల్ 2022 సీజన్ విజయవంతంగా ముగిసిన తర్వాత బిసిసిఐ వచ్చేసీజన్ మీడియారైట్స్ పై ఫోకస్పెట్టింది. వచ్చే ఐదేళ్లు మీడియా రైట్స్ ద్వారా బిసిసిఐకి 70వేల కోట్లు రాబడి వస్తుందని అంచనావేసింది.

time-read
1 min  |
June 11, 2022
అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఎ ప్రధాన లక్ష్యం
Vaartha Telangana

అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఎ ప్రధాన లక్ష్యం

కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

time-read
1 min  |
June 11, 2022
ప్రజలపై కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న కానిస్టేబుల్
Vaartha Telangana

ప్రజలపై కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న కానిస్టేబుల్

బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద డ్యూటీచేస్తున్న ఒక కానిస్టేబుల్ తన తుపాకితో అనేకమార్లు కాల్పులు జరిపి భీభత్సం సృష్టించాడు.

time-read
1 min  |
June 11, 2022
వింత శిశువుకు సోనూసూద్ భారీ సాయం
Vaartha Telangana

వింత శిశువుకు సోనూసూద్ భారీ సాయం

బాలివుడ్ నటుడు చేసిన మరో మానవతా సాయం ఇప్పుడు ప్రపంచం మొత్తం వేనోళ్ల కొనియాడుతోంది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఒక చిన్నారికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను చేయించి ఆమెకు యధారూపం ప్రసాదించాడు.

time-read
1 min  |
June 11, 2022
రాష్ట్రపతి ఎన్నికలకోసం లౌకిక, ప్రజాస్వామిక వాదులు ఏకమవ్వాలి: భట్టి
Vaartha Telangana

రాష్ట్రపతి ఎన్నికలకోసం లౌకిక, ప్రజాస్వామిక వాదులు ఏకమవ్వాలి: భట్టి

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్లు ఒక వేదికగా ఏర్పడి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి గెలింపిచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

time-read
1 min  |
June 11, 2022
ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు
Vaartha Telangana

ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు

నిన్నమొన్నటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు తదితర వస్తువులు లభించిన రేషన్ షాపుల్లో ఇక నుంచి కూరగాయలు, పండ్లు కూడా లభించనున్నాయి.

time-read
1 min  |
June 10, 2022