CATEGORIES

కొవిడ్ కాలంలో చావు అంచులదాకా వెళ్లొచ్చా
Vaartha Telangana

కొవిడ్ కాలంలో చావు అంచులదాకా వెళ్లొచ్చా

కొవిడ్ సమయంలో చావు అం చుల దాకా వెళ్లి వచ్చాను. 75కిలోల బరువు ఉన్న నేను 62 కిలోలకు తగ్గాను. ఇక జీవితం అయి పోయింది, సినిమాలను చేయలేను అనుకున్నా..కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.. మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకుని శేఖర్ చిత్రంలో నటించానని ప్రముఖ నటుడు రాజశేఖర్ అన్నారు..

time-read
1 min  |
May 20, 2022
ఢిల్లీలో ఎన్ కౌంటర్..ముగ్గురు క్రిమినల్స్ హతం..
Vaartha Telangana

ఢిల్లీలో ఎన్ కౌంటర్..ముగ్గురు క్రిమినల్స్ హతం..

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేసేం దుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. గ్యాంగ్లుగా ఏర్పడి జనాన్ని పట్టిపీడి స్తున్న ముగ్గురు క్రిమికల్స్ ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ కౌంటర్ చేసింది.

time-read
1 min  |
May 20, 2022
దారి మళ్లింపునకే నిధుల డిమాండ్
Vaartha Telangana

దారి మళ్లింపునకే నిధుల డిమాండ్

టిఆర్ఎస్ పాలనలో సర్పంచ్లు అడుక్కొని తింటున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

time-read
1 min  |
May 20, 2022
యాసిన్ మాలిక్ దోషి
Vaartha Telangana

యాసిన్ మాలిక్ దోషి

ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నేత దోషిగా యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు.

time-read
1 min  |
May 20, 2022
నావల్ యాంటీ షిప్ క్షిపణి పరీక్ష సక్సెస్
Vaartha Telangana

నావల్ యాంటీ షిప్ క్షిపణి పరీక్ష సక్సెస్

భారత నావికాదళం తన సీకింగ్ హెలికాప్టర్ నుంచి దేశీయం గా అభివృద్ధి చేసిన తొలినౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిం ది.

time-read
1 min  |
May 19, 2022
వీసా స్కాంలో కార్తీ చిదంబరం అనుచరుడి అరెస్టు
Vaartha Telangana

వీసా స్కాంలో కార్తీ చిదంబరం అనుచరుడి అరెస్టు

లోక్సభ ఎంపి కార్తీ చిదం బరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్ను ఇవాళ సిబిఐ అరెస్టు చేసింది. పంజాబ్లో ని తాల్వండి సాబూ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న 263 మంది చైనీయులకు వీసాలు ఇప్పిం చేందుకు 50 లక్షల లంచం తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2011లో ఈ ఘటన జరిగింది.

time-read
1 min  |
May 19, 2022
చైనా, పాక్ నుంచి రక్షణకే రష్యా నుంచి భారత్ ఎస్ 400 మిసైళ్ల కొనుగోళ్లు
Vaartha Telangana

చైనా, పాక్ నుంచి రక్షణకే రష్యా నుంచి భారత్ ఎస్ 400 మిసైళ్ల కొనుగోళ్లు

రష్యా నుంచి భారత్ ఎస్ 400 క్షిపణులను కొనుగోలు చేయడాన్ని, ఆ దేశంతో ఒప్పందం చేసుకోవడాన్ని అమెరికా ముందు నుం చీ వ్యతిరేకిస్తోంది.

time-read
1 min  |
May 19, 2022
జిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా
Vaartha Telangana

జిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖలో కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న విపత్కర పరిణామాలు, తనకు సరిపడని వ్యవ హారాల్లో ఇమడలేక పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి -డెంట్ హార్దిక్ పటేల్ బుధవారం పార్టీకి గుడ్బై చెబుతూ రాజీనామా చేశారు.

time-read
1 min  |
May 19, 2022
గుజరాత్లో ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది దుర్మరణం
Vaartha Telangana

గుజరాత్లో ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది దుర్మరణం

గుజరాత్లో ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడకూలి 12 మంది మరణించారు.

time-read
1 min  |
May 19, 2022
శ్రీలంక సంక్షోభం అధిగమించేందుకు ప్రభుత్వ ఎయిర్లైన్స్ అమ్మకం
Vaartha Telangana

శ్రీలంక సంక్షోభం అధిగమించేందుకు ప్రభుత్వ ఎయిర్లైన్స్ అమ్మకం

శ్రీలంక ఆర్థిక సంక్షోభంనుంచి ఒడ్డునపడేందుకు కొత్త ప్రధాని తనదైన శైలిలో ముందుకుపోతున్నారు.

time-read
1 min  |
May 18, 2022
మేరియుపోల్ ఉక్కు కర్మాగారం నుంచి ఉక్రెయిన్ ఫైటర్ల తరలింపు!
Vaartha Telangana

మేరియుపోల్ ఉక్కు కర్మాగారం నుంచి ఉక్రెయిన్ ఫైటర్ల తరలింపు!

ఉక్రెయిన్ పోర్టు సిటీ మేరియు పోల్ ఉక్కు కర్మాగారంలో ఉండి రష్యాను ప్రతిఘటిస్తోన్న సైనికుల్లో 260 మందిని తరలించారు.

time-read
1 min  |
May 18, 2022
మరింత తగ్గిన కరోనా
Vaartha Telangana

మరింత తగ్గిన కరోనా

దేశంలో ప్రధాన ప్రాంతాల్లో కూడా కరోనా గణనీయంగా తగ్గుతోంది. ముందు రోజుకంటే కొత్త కేసులు గణనీయంగా పడిపోయాయి.

time-read
1 min  |
May 18, 2022
త్వరలోనే కెజిబివి, మోడల్ స్కూల్ టీచర్ల బదలీలు
Vaartha Telangana

త్వరలోనే కెజిబివి, మోడల్ స్కూల్ టీచర్ల బదలీలు

రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల బదలీల ప్రక్రియ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.

time-read
1 min  |
May 18, 2022
కోల్‌కతాలో అభిషేక్ బెనర్జీ విచారణ
Vaartha Telangana

కోల్‌కతాలో అభిషేక్ బెనర్జీ విచారణ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ | మేనల్లుడు, తృణమూల్ ఎంపి అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

time-read
1 min  |
May 18, 2022
కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని వాదన
Vaartha Telangana

కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని వాదన

గ్యానవాపి మసీదులోని రక్షిత మంచినీటి ట్యాంకు దిగువభాగంలో శివలింగాన్ని గుర్తించినట్లు ఐదుగురు హిందూ పండితులు దాఖలుచేసిన పిటిషన్ పై వారణాసికోర్టు ఆ ప్రాంతం మొత్తం సీల్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

time-read
1 min  |
May 17, 2022
ప్రాంతీయ 'ఉగ్రసవాళ్లపై ఎస్సీఒ ప్రత్యేక సమావేశం
Vaartha Telangana

ప్రాంతీయ 'ఉగ్రసవాళ్లపై ఎస్సీఒ ప్రత్యేక సమావేశం

షాంఘై సహకార సంస్థలో సభ్యదేశాల్లో కొన్నింట పెరుగుతున్న ఉగ్రవాదం మరింతగా విస్తరించనీయకుండా కట్టడి కార్యాచరణను అమలుచేసేందుకు భారత్, , పాకిస్తాన్ ఇతర ఎస్ సిఒ సభ్యదేశాలన్నీ సమావేశం అవుతున్నాయి.

time-read
1 min  |
May 17, 2022
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కత్తెర
Vaartha Telangana

శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కత్తెర

శ్రీలంక అధ్యక్షుడి అధికా రాలను కుదించేందుకు రాజ్యాంగంలోని 21వ సవరణకు మార్పులు తీసుకురావాల్సి ఉందని ఇందుకోసం అటార్ని జనరల్ లో సంప్రదింపులు జరిపినట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలి పారు.

time-read
1 min  |
May 17, 2022
అసోంలో కోపిలి నది వరద బీభత్సం
Vaartha Telangana

అసోంలో కోపిలి నది వరద బీభత్సం

అస్సాంలో వరదలు ఠారెత్తి స్తున్న్నాయి. కచార్ జిల్లాలో మరింతగా భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ జిల్లాలోనే 41 వేలమం దికిపైగా ప్రస్తుత వరదలకు ఆప్రాంతాలను ఖాళీ చేసి వచ్చారు.

time-read
1 min  |
May 17, 2022
 అంతంలేని మహమ్మారి వైరస్
Vaartha Telangana

అంతంలేని మహమ్మారి వైరస్

52.13కోట్లకు పెరిగిన కరోనా కేసులు 62.88 లక్షలకు పెరిగిన మృతులు

time-read
1 min  |
May 17, 2022
లోకమాన్య తిలక్ రైలును తిరిగి ప్రారంభించాలి
Vaartha Telangana

లోకమాన్య తిలక్ రైలును తిరిగి ప్రారంభించాలి

కరీంనగర్ నుంచి ముం బయికి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునఃప్రా రంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠిను కోరారు

time-read
1 min  |
May 13, 2022
యుద్ధం మొదలయ్యాక తొలిసారి యుఎస్-రష్యా చర్చలు
Vaartha Telangana

యుద్ధం మొదలయ్యాక తొలిసారి యుఎస్-రష్యా చర్చలు

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ యుద్ధం ఎలాంటి ఫలితాన్ని అందించలేకపోయింది.

time-read
1 min  |
May 15, 2022
బస్సు దగ్ధం
Vaartha Telangana

బస్సు దగ్ధం

నలుగురు యాత్రికులు సజీవ దహనం వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా దుర్ఘటన

time-read
1 min  |
May 14, 2022
బండిపోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
Vaartha Telangana

బండిపోరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్ లోయలోని బండిపోరా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయి బాకు చెందిన ఉగ్రవాదులు హతమయి నట్లు పోలీసులు తెలిపారు.

time-read
1 min  |
May 14, 2022
నేను బతికే ఉన్నా..27 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు ఈక్వెడార్‌లోని స్వామి నిత్యానంద సందేశం
Vaartha Telangana

నేను బతికే ఉన్నా..27 మంది వైద్యులు చికిత్సచేస్తున్నారు ఈక్వెడార్‌లోని స్వామి నిత్యానంద సందేశం

తాను చని పోయి నట్లు వస్తున్న వార్తలపై స్ప ందించారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి. బతికే ఉన్నానని, 27 మంది వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

time-read
1 min  |
May 15, 2022
ప్రభుత్వ పథకాలతోనే బుజ్జగింపు రాజకీయాలకు చెక్ బారుచ్ వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ
Vaartha Telangana

ప్రభుత్వ పథకాలతోనే బుజ్జగింపు రాజకీయాలకు చెక్ బారుచ్ వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ

ప్రభుత్వ పథకాలు నూరుశాతం క్షేత్రస్థాయి లబ్ది దారులకు చేరినట్లయితే బుజ్జగింపు రాజ కీయాలకు తెరపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

time-read
1 min  |
May 13, 2022
ప్రతి పదిలక్షల జనాభాలో 67వేలమందికి కరోనా
Vaartha Telangana

ప్రతి పదిలక్షల జనాభాలో 67వేలమందికి కరోనా

52.05 కోట్లకు చేరుకున్న ప్రపంచ వైరస్ బాధితులు 62.87 లక్షలకు పెరిగిన మృతులు

time-read
1 min  |
May 15, 2022
జూరాల, ఆర్డీఎస్టకు సాగునీటి గండం
Vaartha Telangana

జూరాల, ఆర్డీఎస్టకు సాగునీటి గండం

కర్ణాటకలోని సిరిగుప్పలో శరవేగంగా కొత్త ప్రాజెక్టు నిర్మాణం అనుమతించిన కేంద్ర జలసంఘం తుంగభద్రకు నీటి ప్రవాహం తగ్గితే అంతే సంగతులు పిఎస్ఆర్ పైనా తీవ్ర ప్రభావమేనంటున్న నిపుణులు లబోదిబోమంటున్న ఆయకట్టు రైతులు అనుమతి రద్దు చేయాలంటూ రాష్ట్రం లేఖ

time-read
1 min  |
May 13, 2022
గగన్యాను 'ఘన'ంగా అడుగులు
Vaartha Telangana

గగన్యాను 'ఘన'ంగా అడుగులు

ఘన ఇంధన మోటారు పరీక్ష విజయవంతం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో హెచ్ఎస్ 200 పరీక్ష శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు

time-read
1 min  |
May 14, 2022
బోర్డుకు చెలగాటం..స్టూడెంట్లకు ప్రాణసంకటం!
Vaartha Telangana

బోర్డుకు చెలగాటం..స్టూడెంట్లకు ప్రాణసంకటం!

ప్రశ్నపత్రంలో రోజూ తప్పులే తెలుగు, ఇంగ్లీష్ మీడియం వారికి వేర్వేరు ప్రశ్నలు కొందరు విద్యార్థులకు ప్రింటెడ్ ప్రశ్న పత్రాలే ఇవ్వని వైనం

time-read
1 min  |
May 13, 2022
మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఎందుకివ్వరు?
Vaartha Telangana

మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఎందుకివ్వరు?

ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు.

time-read
1 min  |
May 13, 2022