CATEGORIES

గుజరాత్ టైటాన్స్ విక్టరీ
Vaartha Telangana

గుజరాత్ టైటాన్స్ విక్టరీ

ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమి

time-read
1 min  |
May 01, 2022
నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ సిఎంగా హంజా ప్రమాణస్వీకారం
Vaartha Telangana

నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ సిఎంగా హంజా ప్రమాణస్వీకారం

చివరి నిమిషంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తనయుడు హంజా షెహబాజ్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు.

time-read
1 min  |
May 01, 2022
రియల్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సిబిఐ సోదాలు
Vaartha Telangana

రియల్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సిబిఐ సోదాలు

మలుపు తిరిగిన డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ఎ్బ్యంకు కుంభకోణం

time-read
1 min  |
May 01, 2022
హిందీ భాషపై సినీహీరోల ట్వీట్ల యుద్ధం హిందీ జాతీయ భాషే కాదన్న కర్ణాటక మాజీ సిఎంలు
Vaartha Telangana

హిందీ భాషపై సినీహీరోల ట్వీట్ల యుద్ధం హిందీ జాతీయ భాషే కాదన్న కర్ణాటక మాజీ సిఎంలు

దేశంలో ఉన్న అనేక భాషలలో హిందీ ఒకటి. అంతేగాని అదేమీ జాతీయ భాష కాదంటూ కన్నడ నటుడు కిచ్చా సుదీప్, బాలీవుడ్ యాక్టర్ అజయేవగణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

time-read
1 min  |
April 29, 2022
శాసనసభాపక్ష నేతగా కమల్నాథ్ రాజీనామా
Vaartha Telangana

శాసనసభాపక్ష నేతగా కమల్నాథ్ రాజీనామా

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకత్వంనుంచి వైదొలిగారు.

time-read
1 min  |
April 29, 2022
నడిరోడ్డుపై 90యేళ్ల పద్మశ్రీ గ్రహీత..
Vaartha Telangana

నడిరోడ్డుపై 90యేళ్ల పద్మశ్రీ గ్రహీత..

గడువు పూర్తియినా ప్రభుత్వ వసతి ఒడిస్సీ నృత్యకారుడు, గృహంలో ఉంటోన్న 90యేళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతను హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.

time-read
1 min  |
April 29, 2022
తెలంగాణలో అకాల వర్షాలు
Vaartha Telangana

తెలంగాణలో అకాల వర్షాలు

మూడు రోజుల పాటు వర్ష సూచన మరోవైపు కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు

time-read
1 min  |
April 29, 2022
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు!
Vaartha Telangana

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు!

రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం పదేళ్లపాటు కొనసాగొచ్చంటూ యుకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

time-read
1 min  |
April 29, 2022
అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు
Vaartha Telangana

అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు

మయన్మార్ కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిం చింది.

time-read
1 min  |
April 28, 2022
అన్నంత పనిచేసిన పుతిన్..
Vaartha Telangana

అన్నంత పనిచేసిన పుతిన్..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్ లోనే చెల్లిం పులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన విషయం విదితమే.

time-read
1 min  |
April 28, 2022
పోలీసుల ముందు హాజరైన ఆప్ మాజీ నేత అల్కా లాంబా
Vaartha Telangana

పోలీసుల ముందు హాజరైన ఆప్ మాజీ నేత అల్కా లాంబా

నిరసన తెలిపిన పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు

time-read
1 min  |
April 28, 2022
చిన్నారులకు సోకుతున్న మరో కొత్తవ్యాధి
Vaartha Telangana

చిన్నారులకు సోకుతున్న మరో కొత్తవ్యాధి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముగియకముందే మరో కొత్త వ్యాధి చిన్నారులను పట్టిపీడిస్తోంది.వ్యాప్తంగా పదికిపైగా దేశాల్లో చిన్నారుల్లో అరుదైన వ్యాధి ఒకటి మళ్లీ విజృంభిస్తోంది.

time-read
1 min  |
April 28, 2022
హిస్టరీ, జాగ్రఫీ రెండూ సృష్టించిన కెసిఆర్
Vaartha Telangana

హిస్టరీ, జాగ్రఫీ రెండూ సృష్టించిన కెసిఆర్

పార్టీ ప్లీనరీలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కెటిఆర్

time-read
1 min  |
April 28, 2022
సహారా ఇన్వెస్టర్లకు సొమ్ము చెల్లించని సెబీ
Vaartha Telangana

సహారా ఇన్వెస్టర్లకు సొమ్ము చెల్లించని సెబీ

తొమ్మిదేళ్లుగా సెబీ ఖాతాలోనే నిరర్ధకంగా రూ.25వేలకోట్లు ఇన్వెస్టర్లకు చెల్లించండి లేదా మాకు రిఫండ్ చేస్తే మేమే ఇస్తాం: సహారా

time-read
1 min  |
April 27, 2022
మూడునెలలకే ముగ్గురు చీఫ్ జస్టిస్టు!
Vaartha Telangana

మూడునెలలకే ముగ్గురు చీఫ్ జస్టిస్టు!

భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడునెలల స్వల్పవ్యవదిలో ముగ్గురుప్రధాన న్యాయమూర్తు లను చూడనున్నది. ఇద్దరు చీఫ్ జస్టిస్టు రిటైర్ కానుండటం ఈ ఏడాదే ఎదురవుతోంది.

time-read
1 min  |
April 27, 2022
చిన్నపిల్లలకు కరోనా టీకాలు
Vaartha Telangana

చిన్నపిల్లలకు కరోనా టీకాలు

కేంద్ర ఔషధ నియంత్రణశాఖ రెండు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియో గానికి అనుమతులు ఇచ్చింది.

time-read
1 min  |
April 27, 2022
నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం
Vaartha Telangana

నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ వైరస్ మళ్లీ దేశంలో ఉధృతం అవుతుండ టంతో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

time-read
1 min  |
April 27, 2022
ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్
Vaartha Telangana

ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్

ఎంపి నవనీత్ కౌర్ దంప తులకు ముంబై సెషన్స్ కోర్టు షాకి చ్చింది. రాణా దంపతుల బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29 వరకు విచారణ చేపట్ట బోమని ప్రకటించింది.

time-read
1 min  |
April 27, 2022
విసిల నియామకం ప్రభుత్వ పరిధిలోనే!
Vaartha Telangana

విసిల నియామకం ప్రభుత్వ పరిధిలోనే!

విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

time-read
1 min  |
April 26, 2022
ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదివేందుకు అనుమతివ్వండి.. హోంమంత్రికి లేఖ
Vaartha Telangana

ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదివేందుకు అనుమతివ్వండి.. హోంమంత్రికి లేఖ

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు బిజెపిపై మండిపడ్డారు.దేశంలో హనుమాన్ చాలీసా పఠనం, నమాజ్ చదివేందుకు అనుమతి కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

time-read
1 min  |
April 26, 2022
కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో ఆరు కమిటీల జాబితాను విడుదల చేసిన సోనియాగాంధీ
Vaartha Telangana

కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో ఆరు కమిటీల జాబితాను విడుదల చేసిన సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ ఆరు ఎజెండాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 13 నుంచి 15 వరకు ఉదయ్ పూర్ లో నవ్ సంకల్ప్ శివార్ అనే పేరుతో మూడు రోజుల పాటు మేధోమధన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

time-read
1 min  |
April 26, 2022
పాక్ పడవలో రూ.280 కోట్ల హెరాయిన్
Vaartha Telangana

పాక్ పడవలో రూ.280 కోట్ల హెరాయిన్

గుజరాత్ తీరంలో హెరాయిన్ స్మగ్లింగ్ ఆగడం లేదు. గడచిన కొన్ని నెలల కాలంలో వేల కోట్ల రూపాయల విలువచేసే హె కాయిన్ ను పట్టుకున్న కస్టమ్స్, కోస్ట్ గార్డ్ అధికా రులు తాజాగా సోమవారం ఉదయం పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వస్తున్న ఓ పడవలో 280 కోట్ల రూపాయల వి లువచేసే 250 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

time-read
1 min  |
April 26, 2022
అన్యమత స్టిక్కర్ తో మళ్లీ తిరుమలకు కారు
Vaartha Telangana

అన్యమత స్టిక్కర్ తో మళ్లీ తిరుమలకు కారు

తిరుపతి అలిపిరి తనిఖీ కేం ద్రంలో సోమవారం ఉదయం తమిళనాడుకు చెం దిన కారు ముందుభాగంలో అద్దంపై అన్యమ తనినాదంతో ఉన్న స్టిక్క తో తిరుమలకు చేరింది.

time-read
1 min  |
April 26, 2022
ప్రధాని మోడీకి లతామంగేష్కర్ పురస్కారం
Vaartha Telangana

ప్రధాని మోడీకి లతామంగేష్కర్ పురస్కారం

భారత్ కు సాంస్కృతిక రాయబారి దివంగత లతామంగేష్కర్ అని సంగీత ప్రపంచంలో చెరగని ముద్రవేసుకున్నారని ప్రధానిమోడీ ఘననివాళి అర్పించారు. తన 92వ ఏట ఫిబ్రవరిలో పరమపదించిన గాయని పేరిట లతాదీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రవేశపెట్టారు.

time-read
1 min  |
April 25, 2022
సార్క్ దేశాలకు భారత్ ఆర్థిక సహాయం
Vaartha Telangana

సార్క్ దేశాలకు భారత్ ఆర్థిక సహాయం

భారతదేశం సార్క్ దేశాలలోని పాకిస్థాన్ మినహా అన్ని సభ్యదేశాలకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నది. భారతదేశం బంగ్లాదేశ్ కు 2021-22లో రూ.200కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రూ. 300 కోట్ల వార్షిక బడ్జెట్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

time-read
1 min  |
April 25, 2022
శ్రీలంకలో ముగ్గురు ఉన్నతస్థాయి ము పోలీస్ అధికారుల బదలీ
Vaartha Telangana

శ్రీలంకలో ముగ్గురు ఉన్నతస్థాయి ము పోలీస్ అధికారుల బదలీ

శ్రీలంకలో పెరిగిన సంక్షోభానికి నిరసనగా ఆందోలన నిర్వహిస్తున్న నిరసన కారుల్లో పోలీస్ అతిచేష్టలకారణంగా నిరసనకారుడు మరణించిన సంఘటనలో శ్రీలంక పోలీస్ శాఖ ముగ్గురు ఉన్నతస్థాయి పోలీస్ అధికారులను బదలీచేసింది.

time-read
1 min  |
April 23, 2022
రాజధానిలో ఆగని మాదకద్రవ్యాల స్మగ్లింగ్
Vaartha Telangana

రాజధానిలో ఆగని మాదకద్రవ్యాల స్మగ్లింగ్

హైదరాబాద్ మహా నగరం మాదకద్రవ్యాల వినియోగంలో ముంబాయి, గోవాలతో పోటీ పడి దూసుకుపోతోందని ఓ అధ్యయన సంస్థ పరిశీలనలో చాలా కాలం క్రితమే తేలింది.

time-read
1 min  |
April 25, 2022
బెంగాల్ లో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు
Vaartha Telangana

బెంగాల్ లో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు

పశ్చిమబెంగాల్ లో మరో రెండు కొత్త జిల్లాలు రానున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాను మూడు భాగాలుగా విభజించి బారుయ్ పూర్, సుందర్బన్స్ , డైమండ్ హార్బర్ జిల్లాలుగా రూపొందిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వివరించారు.

time-read
1 min  |
April 23, 2022
ప్రాణహితకు పోటెత్తిన భక్తజనం
Vaartha Telangana

ప్రాణహితకు పోటెత్తిన భక్తజనం

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పుష్కరఘాట్ కు పదో రోజు భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చారు. వారు పుష్కర స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

time-read
1 min  |
April 23, 2022
పేదవారి ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ ముఖ్యోద్దేశం
Vaartha Telangana

పేదవారి ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ ముఖ్యోద్దేశం

ఎపి మాజీమంత్రి కొల్లు రవీంద్ర తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అసీమ్ బేగ్ అధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైనం

time-read
1 min  |
April 25, 2022