CATEGORIES

తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
Vaartha Telangana

తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ

తమిళనాడులో స్టాలిన్ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రామ సచివాలయాల ఏర్పాటుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఓ ప్రకటన చేశారు.

time-read
1 min  |
April 23, 2022
కాశ్మీర్ యువతకు ఇక కష్పాలుండవు..
Vaartha Telangana

కాశ్మీర్ యువతకు ఇక కష్పాలుండవు..

రూ.20 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ తో ప్రాంతాల మధ్య తగ్గుతున్న వ్యత్యాసం

time-read
1 min  |
April 25, 2022
ఓ వ్యక్తికి 505 రోజులు కరోనా పాజిటివ్
Vaartha Telangana

ఓ వ్యక్తికి 505 రోజులు కరోనా పాజిటివ్

రోగనిరోధకశక్తి తీవ్రంగా బలహీనపడినందువల్లే తాజా అధ్యయనంలో వెల్లడి

time-read
1 min  |
April 23, 2022
తొంగిచూస్తున్న నాలుగో వేవ్ పెరుగుతున్న కరోనా
Vaartha Telangana

తొంగిచూస్తున్న నాలుగో వేవ్ పెరుగుతున్న కరోనా

ఒక్క రోజులో 2,380కి పెరిగిన కొత్త కేసులు

time-read
1 min  |
April 22, 2022
త్వరలోనే టీచర్ల బదలీలు
Vaartha Telangana

త్వరలోనే టీచర్ల బదలీలు

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జరుగుతాయన్న విద్యామంత్రి సబిత. యాజమాన్యాల వారీగా పదోన్నతులు

time-read
1 min  |
April 22, 2022
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై నివేదికలివ్వండి
Vaartha Telangana

ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై నివేదికలివ్వండి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలపై ఆమె ఆరాతీస్తున్నారు.

time-read
1 min  |
April 22, 2022
కౌన్సిలర్ దారుణహత్య
Vaartha Telangana

కౌన్సిలర్ దారుణహత్య

మహబూబాబాద్ మున్సిపల్ 8వవార్డు కౌన్సిలం బాబునాయక్ తండాకు చెందిన బానోత్ రవినా యకు(37) గుర్తు తెలియని వ్యక్తు లు గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేసిన ఘటన గురువారం ఉదయం పట్టణంలోని పత్తిపాకరోడ్డులో చోటు చేసుకుంది.

time-read
1 min  |
April 22, 2022
క్షణాల్లో మిలియన్ వ్యూస్!
Vaartha Telangana

క్షణాల్లో మిలియన్ వ్యూస్!

'విక్టరీ' వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబి నేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.. తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..

time-read
1 min  |
April 21, 2022
6న హనుమకొండలో రాహుల్ సభ
Vaartha Telangana

6న హనుమకొండలో రాహుల్ సభ

నీళ్లు, నిధులు, నియామకాలకోసం తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరుల కుటుంబాల పక్షాన చలించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మిగులు ఆదాయ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను నిజాం నిరంకుశ పాలనలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నియంతలా పాలిస్తూ యువకుల, రైతన్నల ఉసురు తీస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

time-read
1 min  |
April 22, 2022
శ్రీలంకలో పెట్రోల్ ధరపై నిరసనలు
Vaartha Telangana

శ్రీలంకలో పెట్రోల్ ధరపై నిరసనలు

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ద్వీప దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.338కు చేరుకుంది.

time-read
1 min  |
April 20, 2022
హన్మకొండలో టిఆర్ఎస్ సభకు ముందే కూలిన టెంట్లు
Vaartha Telangana

హన్మకొండలో టిఆర్ఎస్ సభకు ముందే కూలిన టెంట్లు

కెటిఆర్ ఓరుగల్లు పర్యటనలో భాగంగా బుధవారం రోజు హన్మకొండ కుడా గ్రౌండ్ లో వరంగల్, హన్మకొండ జిల్లాల స్థాయి 4 గంటలకు జరగాల్సిన ప్రతినిధుల సభకు గంటముందే టెంట్లు కుప్ప కూలడంతో కెటిఆర్ పర్యటనలో అపశృతి నెలకొంది.

time-read
1 min  |
April 21, 2022
రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు
Vaartha Telangana

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భాతర వాతావరణ శాఖ వెల్లడించింది.

time-read
1 min  |
April 20, 2022
మసీదులపై లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకోండి..
Vaartha Telangana

మసీదులపై లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకోండి..

మసీదులపై లౌడ్ స్పీకర్ల అంశం రోజురోజుకి తీవ్రరూపం దాల్చుతుంది. మహారాష్ట్రకు చెందిన జమాయిత్ ఉలేమా హింద్ యూనిటల్ ఒక ప్రకటన చేసింది.

time-read
1 min  |
April 21, 2022
బెయిల్ మంజూరు, తిరస్కరణకు స్పష్టమైన కారణాలు చూపాలి
Vaartha Telangana

బెయిల్ మంజూరు, తిరస్కరణకు స్పష్టమైన కారణాలు చూపాలి

దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో బెయిల్ మంజూరుచేయాలన్నా లేక మంజూరయిన బెయిలను తిరస్కరించాలని భావించినా అందుకు సరైన కారణాలను కూడా న్యాయమూర్తులు స్పష్టంచేయాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

time-read
1 min  |
April 21, 2022
ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో 'కోచింగ్' దోపిడీ
Vaartha Telangana

ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనతో 'కోచింగ్' దోపిడీ

అన్ని సెంటర్లలో కాసుల పంట గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు కోచింగ్ సెంటర్ల దగ్గరే గ్రూప్-1కి రూ. 60వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు గ్రూప్-2కి రూ. 40వేల నుంచి రూ. 80వేలు

time-read
1 min  |
April 20, 2022
దక్షిణాదిలో స్వామినారాయణ్ టెంపుల్స్ ను విస్తరిస్తాం
Vaartha Telangana

దక్షిణాదిలో స్వామినారాయణ్ టెంపుల్స్ ను విస్తరిస్తాం

స్వామినారాయణ్ శత జయంతి ఉత్స వాలలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో స్వామినారాయణ్ టెంపుల్స్ ను విస్తరి స్తామని అక్షరదామ్ ఆల్ ఇండియా ఇంచార్జ్ దివ్యవత్సల్ దాస్ స్వామి తెలిపారు.

time-read
1 min  |
April 21, 2022
జమ్మూకాశ్మీర్ లో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు
Vaartha Telangana

జమ్మూకాశ్మీర్ లో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు

జమ్మూకశ్మీర్ లో కుప్వారా పోలీసులు భారత సైన్యంతో కలిసి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

time-read
1 min  |
April 20, 2022
కొత్తవేరియంట్లతో కమ్ముకొస్తున్న కరోనా
Vaartha Telangana

కొత్తవేరియంట్లతో కమ్ముకొస్తున్న కరోనా

ప్రపంచంలో 50.53కోట్లకు పెరిగిన వైరస్ కేసులు 62.25 లక్షలకు చేరుకున్న మృతులు

time-read
1 min  |
April 20, 2022
రామకృష్ణది పరువు హత్య కాదు
Vaartha Telangana

రామకృష్ణది పరువు హత్య కాదు

మీడియాతో భువనగిరి ఎసిపి వెంకట్‌రెడ్డి

time-read
1 min  |
April 19, 2022
నాలుగో వేవ్ వచ్చేసిందా!
Vaartha Telangana

నాలుగో వేవ్ వచ్చేసిందా!

కరోనా కేసులు పెరగడంపై కలవరం. వెలుగు చూస్తున్న ఒమిక్రాన్ ఉపరకాలు

time-read
1 min  |
April 19, 2022
టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
Vaartha Telangana

టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

భారత క్రీడావర్గాల్లో విషాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.

time-read
1 min  |
April 19, 2022
ఎంపి సంతోష కుమార్ అండదండలతో గ్రానైట్ మాఫియా అరాచకాలు
Vaartha Telangana

ఎంపి సంతోష కుమార్ అండదండలతో గ్రానైట్ మాఫియా అరాచకాలు

కెసిఆర్ అన్న కూతురు రమ్యారావు ఆరోపణ

time-read
1 min  |
April 19, 2022
25న శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రాక
Vaartha Telangana

25న శివాలయ మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రాక

తాత్కాలిక శివాలయంలో అష్టోత్తర పూజలు

time-read
1 min  |
April 19, 2022
టివి యాంకరకు విలాసవంతమైన భవనం గిఫ్ట్ గా ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్యాంగ్
Vaartha Telangana

టివి యాంకరకు విలాసవంతమైన భవనం గిఫ్ట్ గా ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్యాంగ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనమే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్ లో నిలిచిన కిమ్ మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు.

time-read
1 min  |
April 15, 2022
హింసాత్మకంగా మారిన హనుమాన్‌ యాత్ర
Vaartha Telangana

హింసాత్మకంగా మారిన హనుమాన్‌ యాత్ర

హనుమాన్‌ యాత్ర సంద ర్భంగా ఢిల్లీలో జరిగిన ర్యాలీల్లో రెండుమతాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

time-read
1 min  |
April 18, 2022
వ్యాక్సిన్ కార్యాచరణతో దిగివస్తున్న వైరస్ కేసులు
Vaartha Telangana

వ్యాక్సిన్ కార్యాచరణతో దిగివస్తున్న వైరస్ కేసులు

గడచిన 24 గంటల్లో 949 మందికి వైరస్లో ఆరుగురు మృతి

time-read
1 min  |
April 16, 2022
వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
Vaartha Telangana

వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

స్థానిక కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజు శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

time-read
1 min  |
April 17, 2022
ముంబయి ఇండియను లక్నోజెయింట్స్ ఝలక్!
Vaartha Telangana

ముంబయి ఇండియను లక్నోజెయింట్స్ ఝలక్!

18 పరుగులతో ఎఎస్టీ విక్టరీ. డబుల్ హ్యాట్రిక్ ఓటమితో ముంబయి ఇండియన్స్ డీలా

time-read
1 min  |
April 17, 2022
మిల్లర్లతో టిఆర్ఎస్ కుమ్మక్కు
Vaartha Telangana

మిల్లర్లతో టిఆర్ఎస్ కుమ్మక్కు

రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు రైసు మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యారని, అందుకే ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్య మంత్రి కెసిఆర్ కాలయాపన చేశారని ఫలితంగా చాలా మంది రైతులు రైస్ మిలర్లకు,

time-read
1 min  |
April 14, 2022
ప్రాణహితకు పుష్కర సంబురం
Vaartha Telangana

ప్రాణహితకు పుష్కర సంబురం

అర్జునగుట్ట పుష్కర ఘాట్లో బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు

time-read
1 min  |
April 14, 2022