CATEGORIES
Kategorier
నెల్లూరులో ఘోర ప్రమాదం ఏడుగురు దుర్మరణం
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని మరో లారీ ఢకొట్టి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సును ఢకొనడంతో ఏడుగురు మరణించారు.
నేటి నుంచి నారా లోకేశ్ శంఖారావం యాత్ర
విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేశ్కు ఘనస్వాగతం ఉత్తరాంధ్రలో 31 నియోజకవర్గాల్లో....
కేంద్ర ఐఐటి పెండింగ్ పనులు చేపట్టాలి
కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఆదేశించారు.
కొత్తగా ఎస్ఎంఎస్పే సిస్టమ్ తెచ్చిన టీటీడీ
శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.
‘రా కదిలి రా'కు వేలాది తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండలంలో మంగళవారం నిర్వహించిన రా కదలి రా కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి వేలాదిమంది తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు.
ఆర్థిక సాయం అందజేత
ఆడుదాం ఆంధ్ర పోటీలలో గత నెల గంగాధర నెల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మండల డి ఎం పురం కాలనీ చెందిన మునెమ్మ అనే బాలిక కబడ్డీ పోటీల్లో ఎడమ కాలికి తీవ్ర గాయాలు అయింది.
మొరాయించిన మున్సిపల్ వాహనం
నడి బజార్లో రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయిన మున్సిపల్ వాహనం పదినిమిషాల వరకు కదలకపోవడంతో రోడ్డుకిరు వైపులా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది
దివ్యాంగుల జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజస్థాన్ లోని అజ్మీరాలో జరుగునున్న మూడవ జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు తిరుపతి నుంచి ప్రతిభావంత క్రీడాకారులు టీం, భారత క్రికెట్ కెప్టెన్ ఏపీడిసిఎ కార్యదర్శి వై. వసంత్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం బోర్డ్ ఆఫ్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ డిసేబుల్ క్రికెట్ అసోషియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 వ జాతీయ క్రికెట్ టోర్నమెంటు ఈనెల 8నుంచి 11వ తేదీ వరకు అజ్మీర్లో నిర్వహిస్తున్నారనీ తెలియజేశారు
ఏపీ రాజధానిగా తిరుపతికి అన్ని అర్హతలు
తిరుపతిని రాజధానిగా చేయాలని కోరుతూ మాజీ ఎంపీ చింతామోహన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను వారి వైఖరిని తెలుపమని ఆయన డిమాండ్ చేశారు
లక్ష్య సాధనలో వెనుకబడితే చర్యలు తప్పవు
- వైద్యాధికారి అనిల్ కుమార్ నాయక్ హెచ్చరిక
ఒక్క అబద్దం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా
ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి
- వైఎస్ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జస్టిస్ అబ్దుల్ నజీర్
టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
- పెరిగిన ధరలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన టీడీపీ - వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని
వైసీపీ నాయకుడికి నివాళులు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల ఎస్సీ సెల్ నాయకులు మండలం లోని కాటప్పగారిపల్లి పంచాయతీ ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన ఆర్. వెంకటేష్ గుండెపోటుతో ఆదివారం ఉదయం 3 గంటలకు అకాల మరణం చెందారు.
మత్తు పదార్థాలతో అంధకారంలో యువత భవిష్యత్తు
వమత్తు పదార్థాలతో యువత భవిష్యత్తు అంధకారంలో చిక్కుకొని బలి అవుతున్నదని రాష్ట్ర ఓబిసి పోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రీడా మైదానాన్ని తొలగించి వసతి గృహం నిర్మించడం దారుణం
ఆదివారం వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం ముందు ధర్నా కార్యక్రమం నిర్వచాహించారు.
వైఎస్సార్ స్మృతి వనం ప్రారంభం
నాయుడుపేట మేనకూరులో సెజ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి అన్ని హంగులతో భావితరాలకు గుర్తుండే విధంగా నిర్మించిన వైయస్సార్ స్మృతి వనాన్ని ఆదివారం ఉదయం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు.
చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్ర విజయవంతం
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 33 ఎకరాలలో కుప్పం పట్టణంలో ఆటోనగర్ ను నిర్మాణం చేపడతామని అందుకు స్థల పరిశీలన కూడా జరిగిందని తెలిపారు.
బలపడనున్న శ్రీ సిటీ - జపాన్ వ్యాపార బంధం -
భవిష్యత్తులో శ్రీ సిటీ - జపాన్ వ్యాపార బంధం మరింత బలోపేతం అయ్యే దిశగా శ్రీ సిటీ మార్కెటింగ్ బృందం చొరవ చూపుతోంది.
ఫెయిల్యూర్ సీఎంగా ...జగన్ చరిత్రలో నిలిచిపోతాడు
అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
రేపటి నుంచి అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలో సోమవారం నుంచి జరగనున్నాయి.
గృహ నిర్మాణాల్లో...రూ.20 కోట్లు స్వాహా..!
-కలెక్టర్కి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం -అర్హులకు అందని పథకం
ಮಳೆ ನಸಿಸಿ ಪ್ರಭುವಾ..గెలిపించుకుందాం..!
నేను 124 సార్లు బటన్ నొక్కాను.. మీరు 2 బటన్లు నొక్కండి ప్రతిపక్షానికి ఓటేస్తే పథకాల రద్దుకు ఆమోదించినట్టే!
పుష్పలతకు టికెట్ ఇస్తే గెలువు ఖాయం
సత్యవేడు నియోజకవర్గానికి, ప్రజలకు, ముఖ పరిచయస్తుడు, వరదయ్య పాలెం మండలంలోని సంతవేలూరు పంచాయతీ, కువ్వాకులి గ్రామముకు చెందిన మడగళం శిఖామణి కమలమ్ము కోడలు మడగళం పుష్పలత (50), సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించాలని స్థానిక నియోజకవర్గం ప్రజలు కొందరు కోరుకుంటున్నారు.
నిద్రావస్థలో విద్యాశాఖ..! బార్లను తలపిస్తున్న సర్వసతి నిలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేటు పాఠశాలలకు ధీటుగా విద్య, వసతులు అందించాలని సంకల్పంతో ప్రతిష్టాత్మంగా పని చేస్తుంటే అందుకు భిన్నంగా విద్య బోధించే పాఠశాలలు త్రాగుబోతులు పాఠశాలను బార్లుగా మార్చి విచ్చలవిడిగా పాఠశాల మద్యం సేవించి బార్లు మారిచిన ఘటన నాయుడుపేట మండలంలో జరుగుతుంది.
సంపూర్ణ ఆహారం పిల్లలకు ఓ వరం
వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఒక వరం లాంటిదని కుప్పం మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అన్నారు.
టోక్యో ‘ఆటోమోటివ్ ఎక్స్ పో'లో మెరిసిన శ్రీసిటీ
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం శ్రీసిటీ, గత వారం జపాన్ లోని టోక్యోలో జరిగిన ఆటోమోటివ్ వరల్డ్2024లో పాల్గొని, ప్రపంచ స్థాయిలో ప్రధాన వ్యాపార గమ్యస్థానంగా తన ప్రాధాన్యతను చాటు కుంది.
సీఎం జగన్ సాక్ష్యం చెబితే..మా బిడ్డ బయటికి వస్తాడు
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీను విడుదల కోసం అతడి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు.
దద్దరిల్లిన పార్లమెంట్
జార్ఖండ్ అంశంపై పార్లమెంటు దద్దరిల్లింది. గురువారం ఆర్థిక మంత్రి మంత్రి ప్రవేశపెట్టిన తరువాత వాయిదా పడిన బడ్జెట్ పార్లమెంటు శుక్రవారం తిరిగి ప్రారంభం కాగానే ఇండియా ఫోరం నేతలు హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని లేవనెత్తారు.
నూతన కమిషనర్కు స్వాగతం
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గా ఎం జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు