CATEGORIES
Kategorier
ఆరోగ్యానికి ఆయుష్మాన్ భవః
- ప్రభుత్వాసుపత్రిలో 230మందికి వైద్య చికిత్సలు - మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం 11 మంది రెఫెర్ - వైద్యాధికారి డాక్టర్ వెంకట్రామయ్య
లోక్ అదాలతో 395 కేసుల పరిష్కారం
- 46,59,987 లు రికవరీ - జడ్జి ఉమర్ ఫరూక్
ఎమ్మెల్యే సారు... ఓ సారి మా వీధులు చూడండి
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మేజర్ పంచాయితీ లో హరిజనవాడ, అరుంధతి వాడ,బలిజపాలెం, శాటిలైట్ కాలనీలో మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుండటంతో, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పట్టించు కోవాలి.
ఆలయ ప్రాంగణంలో కోనేరు గుంతను తక్షణమే పూడ్చి వేయండి
- దేవాదాయ శాఖ ఆర్జెసి ఎన్విఎస్ఎన్ మూర్తి - అధికారులకు ఆదేశం
అత్యంత వైభవంగా శ్రీసిటి ఎండీ కుమార్తె పెళ్లి
- హాజరైన పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు
రాష్ట్రానికి మరిన్ని 'శ్రీసిటీ'లు కావాలి
శ్రీ సిటీ అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ మెగా ఇండస్ట్రీల్ పార్క్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని, రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం..!
- ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలకు తేడా తెలియని సిఎం - నిబంధనాలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం
రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి
- కేంద్ర పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి: నిర్మలా సీతారామన్
ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారు
- టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి
మొక్కుబడిగా గ్రూప్-2 నోటిఫికేషన్
-రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు
టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి
తిరుపతి బైరాగి పట్టెడలో గల ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో టిటిడి కాంటాక్ట్ కార్మికులు గోవిందరాజ సత్రాలలో పనిచేస్తున్న 54 మందితో సమావేశం జరిగింది.
తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం
నాగలాపురం మండలం మిచౌంగ్ తుపాను బాధితులకు మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసిల్దార్ ప్రసన్న కుమార్
రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు
రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో శుక్రవారంమెగా గ్రీవెన్స్, మెడికల్ క్యాంప్, నిర్వహించారు.
అమరాలో మోకాలు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు
- చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరనేని - పేద ప్రజల కోసమే అమర ఫౌండేషన్
వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిధుల దుర్వినియోగం
తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చిన్నబాబు
పోలింగ్ కేంద్రమా కుక్కల నివాసమా...
- అద్వాన స్థితిలో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు - పోలింగ్ కేంద్రాలకు ఉండవలసిన గుర్తింపు ఎక్కడ
అమ్మవారి ఆలయంలో ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు
పాంచరాత్ర ఆగమంలో తెలియజేసిన జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశమని జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలియజేశారు.
స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
వర్ష బీభత్సం - స్తంభించిన రాకపోకలు
- కాళంగి నదిలో 6 గేట్లు ఎత్తివేత 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
70 సంవత్సరాలుగా ఉసిరి వృక్షానికి పూజలు
- సంవత్సరకాలంలో చేసే శారీరక, మానశిక దోషాలకు చక్కటి పరిష్కారం
నీటి ప్రవాహ హెచ్చరిక
నాగలాపురం మండల పరిధిలోని టీపీ కోట గ్రామ రెవెన్యూలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గొడ్డేరు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి శైలేంద్ర నాథ్, టీపీ కోట గ్రామ సర్పంచ్ కె. సక్కుబాయి సుబ్రహ్మణ్యం నీటి ప్రవాహ హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశం
గజరాజులు.. మేము ఏం పాపం చేశాం
- కష్టించి సాగుచేశాం మా పంటలు ఏనుగులకు దొరికిపోయింది. - కోత కోసే సమయానికి నేలమట్టమైన ఆరు గాలం పంటలు
కాలువల కబ్జాలు - తిరుపతికి వరదలు
తిరుమల కొండల్లో కొంత వర్షం పడితేనే తిరుపతికి వరదలు వస్తున్నాయి నగరంలో నీరు పోయెందుకు ఉన్న కొన్ని ప్రధాన కాలువలు కబ్జాకు గురి అయ్యా యని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తుది ఓటర్ జాబితా పక్కాగా వుండాలి
జనవరి 5న ఎన్నికల కమీషన్ చే ఆమోదించబడి వచ్చే ఓటర్ తుది జాబితా పక్కాగా ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా వుండాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు.
సీపిఎస్ రద్దు పై మాట తప్పిన జగన్ ప్రభుత్వం
- ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు, పి దేవరాజు రెడ్డి పెద్దపంజాణి
చంద్రబాబు నాయడును కలిసిన మాజీ సర్పంచ్ కుప్పయ్య
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అందరికీ వచ్చిన విదితమే.
ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలు
ఎస్ఆర్ పురం మండలం సింధు రాజపురం గ్రామం వద్ద వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం మూడవ వార్షికోత్సవ కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారని శ్రీ పుండరీక స్వామీజీ తెలిపారు.
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చొరవ
- ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వం ఫేస్ - 2 - అభివృద్ధిని చూసి ఆదరించండి
అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
వరదయ్యపాలెం మండలంలోని 29 గ్రామ పంచాయతీ లలో అకాల వర్షాలతో భారీగా పాలు పంట నష్ట వాటెల్లింది.