CATEGORIES
Kategorier
బ్రహ్మర్షి గురూజీ కబ్జా నుండి మా భూములు కాపాడండి
- భూ కబ్జాలతో పేదలను భయకంపితులను చేస్తున్న గురూజీ ఆశ్రమం
పండుగ అయినా పప్పులుడకవా....?
టిడిపి అధికార ప్రతినిధి చిన బాబు కేవలం బియ్యంకే పరిమితమైన చౌకధరల దుకాణాలు
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరులతల్లి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం వీణావాదం
శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, వీణావాదం కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి
పెద్దశేష వాహనంపై శ్రీ బద్రి నారాయణుడి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం పెద్దశేష వాహనంపై శ్రీ బద్రి నారా యణుడి అలంకారంలో సిరులతల్లి భక్తులకు అభయమిచ్చారు.
అమర హాస్పిటల్లో విలేకరుల సమావేశం
రేణిగుంట సమీపంలోని అమర హాస్పిటల్ లో ఏంట్రా వాస్కులర్ అల్ట్రాసౌండ్ అధునాతన పరికారాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు అమర హాస్పిటల్ సీనియర్ కార్డియాలజీ డాక్టర్ శివకృష్ణ తెలిపారు.
తిరుపతి జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
తిరుపతి జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
ముస్లిముల సాధికారతే లక్ష్యం
మౌలానా ఆజాద్ జయంతిలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
చంద్రగిరి నియోజకవర్గం ఓట్ల చిట్టా - పాపాల పుట్ట
- ఒక వైపు దొంగ ఓట్లును తొలగిస్తూనే మరోవైపు చేర్చడం వెనుక దాగివున్న ఆంతర్యం ఏమిటి ఆర్యా?
రాష్ట్రప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహె్మూత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ నైనారు.మధుభాల, కార్యదర్శి ఆదేశాల మేరకు తంబళ్లపల్లి శాఖ గ్రంథాలయంలో ఈనెల 14నుంచి 20వ తేదీ వరకూ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు గ్రంథాలయాధికారి జీలాని బాషా తెలిపారు.
భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత రామచంద్ర యాదవు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కు అడుగడుగున నీరాజనంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు బీసీవై పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశీలించారు.
మునిరత్నం నాయుడుపై వైసీపీ దాడిని ఖండిస్తున్నాం
చంద్రగిరి మండలం, భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాల దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు
“మహిళలకు చట్టాలపై అవగాహన ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు"
ఎస్వి న్యాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బత్తుల పూజా సుధర్మ
శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన..
శ్రీవారి యాత్రికులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పేరడంలో వంక కాలవ పూడ్చివేత చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
సత్యవేడు మండల పరిధిలోని పేరడం గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు హద్దు పొద్దు లేకుండా పోతుంది
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేయండి
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత ఎన్నికల విశ్లేణ ఆధారం గా సమస్యాత్మక, వర్నలబుల్ పోలింగ్ కేంద్రాల జాబితా తొరగా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్కు పం పాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి సూచించారు.
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి అధినేత చంద్ర బాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది
ఎన్నికల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
- రాష్ట్ర ఎన్నికల కమిషనరన్ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి
15 పరదాలు విరాళం
హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర, రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.
తిరుచానూరులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- తిరుమల తరహాలో అమ్మవారి వాహన సేవలు - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
మెరుగైన వైద్యసేవలతో ప్రజల మన్ననలు పొందుదాం
ఆసుపత్రిలో అందుబాటులో ఉండి అత్యవసర సమయాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందింస్తూ ప్రజల మన్ననలు పొందు దామని తంబళ్లపల్లి వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ వెంకట్రామయ్య అన్నారు
రైతులకు వ్యవసాయానికి విత్తనాలు కూడా ఇవ్వలేరా
మహిళతో పొలంలో కలుపు తీసిన డాక్టర్ థామస్
బీహార్ను తలపిస్తున్న...ఆంధ్రప్రదేశ్
- ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్లా ఆంధ్రప్రదేశ్! - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడు కేసులు
కొన్ని మండలాల్లోనే కరువు!
- ఎన్నికల ముందు వారు చెప్పే మాయమాటలు నమ్మొద్దు -ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
అభివృద్ధిలో తిరుపతి ముందజ
- టీటీడి ఛైర్మన్ భూమన రూ.11 కోట్లతో రెండు నూతన రోడ్లు ప్రారంభం
చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేశారు.
గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో వెలుగు స్కూల్ లో వాక్ ఫర్ ఫ్రీడమ్ ప్రోగ్రాం
వెలుగు పాటశాల లో వాక్ ఫర్ ఫ్రీడం ఆదివారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయమూర్తి అబ్రహం హాజరైనారు ఆలాగే మూమెంట్ ఇండియా నిసి ఫెలేషియా హాజరైనారు.
ఆదాయం ఫుల్లు అభివృద్ధి నిల్లు
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ ఆఫీస్ పక్కన నవంబర్ 5వ తేదీన ఆదివారం సాయంత్రం పడిన చిన్నపాటి వర్షాలకే 3 అడుగు మేరకు వర్షపునీరు నిలిచి చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.