CATEGORIES
Kategorier
కుష్టు వ్యాధిపై సమగ్ర సర్వే నిర్వహించండి
కుష్టు వ్యాధి పై సమగ్రంగా సర్వే చేపట్టాలని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, సిహెచీ లక్ష్మీనారాయణలు పిలుపునిచ్చారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి
తమ సమస్యల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఉదృతంగా మారుతుంది.
నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ కి ఉత్తర్వులు
బెంగళూరు - నర్సాపుర ఎక్స్ప్రెస్ రైలు కుప్పం రైల్వే స్టేషన్ లో నిమిషం పాటు నిలిపేందుకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెదేపా పార్టీ కార్యాలయం తెలిపింది
టిడిపి అధినేతను కలిసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కర్ణాటక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
18 సంలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.వెంకట రమణారెడ్డి
ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు
రామకుప్పంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సోమ వారం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఉదయమే దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక అలంకార పూజలు నిర్వ హించారు.
కఠోర దీక్షతో గోవిందమాల భక్తులు
శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి పై అభిమానం భక్తి తో భక్తులు గోవింద మాల ధరించి వందల కిలోమీటర్ల అయినా కాళ్లు నడిపిన నడిచి వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో వ్రతం సమాప్తం అవుతున్నది.
కెజిబివి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ
మండల పరిధిలోని కడపల్లి వద్ద నున్న కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు సోమవారం కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి వితరణ చేశారు
ప్రపంచంలోనే పెద్దదైన వాణిజ్య భవనానికి శ్రీసిటీ - హంటర్ డగ్లస్ ఉత్పత్తులు -
ప్రఖ్యాత హంటర్ డగ్లస్ గ్రూప్్కు చెందిన హంటర్ డగ్లస్ ఇండియా లిమిటెడ్ సంస్థ భారతదేశ నిర్మాణ రంగంపై చెరగని ముద్ర వేసింది.
గణిత ఉపాధ్యాయుడు శేఖర్కు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
ఫ్రైడ్ ఇండియా కల్చరల్, సిటిజన్ వెల్ఫేర్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర నాట్య నీరాజనం కార్యక్రమం స్థానిక తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
పాదయాత్రలో హామీలిచ్చి మడమ తిప్పేశారు
కార్వేటినగరం మండల కేంద్రంలో అంగన్వాడి సిబ్బంది, హెల్పర్లు చేస్తున్న నిరవదిగా సమ్మె ఏడవ రోజులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె వద్దకు సోమవారం విచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతును తెలియజేశారు
పేదలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ
ఆరోగ్య శ్రీ కుటుంబాన్ని పేదలకు మరింత చేరువ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు.
'యువగళం' ప్రజాయుద్ధం
దిగ్విజయంగా ముగిసిన యువగళం జైత్రయాత్ర యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, కుటుంబసభ్యులు
2047 నాటికి స్వావలంబనే లక్ష్యం
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గవర్నర్
పించన్ కోసం 9 నెలలుగా పడిగాపులు
నా భర్త చనిపోయాడు నాకు పింఛన్ ఇవ్వండి సారూ
15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
- భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం - తిరస్కరించిన ప్రభుత్వం - ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు
వికలాంగం అనేది శరీరానికే మనస్సుకు కాదు
తిరుపతి జిల్లా పాకాల మండలం విద్యా శాఖాధికారి బాల్జి అన్నారు.
26కు ఆడుదాం ఆంధ్ర వాయిదా
- ఎంపిడిఓ నారాయణ స్వామి రామసముద్రం
133 సంవత్సరాల శ్రీ కోదండ రామ స్వామి ఆలయం
రెడ్డిపల్లిలో వెలసిన పురాతన శ్రీ కోదండ రామస్వామి ఆలయం 1890 నాటి నుండి నేటి 2023 వరకు ప్రత్యేకతను సంతరించుకుంటున్నది.
గెలుపు మనదే" 2024 డైరీని ఆవిష్కరించిన టీడీపీ అధినేత
యువనాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన \"గెలుపు మనదే” 2024 నూతన సంవత్సరం డైరీనీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
తిరుపతి అభివృద్దే ధ్యేయం
- అభివృద్ధి పనులకు బడ్జెట్ ఆమోదం - మేయర్ శిరీష, కమిషనర్ హరిత
నియంతకు, ప్రజలకు జరుగుతున్న యుద్ధం
150 మంది అభ్యర్ధులను మార్చినా వైసీపీ గెలవదు జగన్ ఓటమి భయం పట్టుకుంది...
కొట్టుకుపోయిన గుడ్డేటివాగు వంతెన
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పిచ్చాటూరు మండలానికి ప్రధాన రహదారిగా వాడుకలో ఉన్న రోడ్డు తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బ తినడంతో 18 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపో యి నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే పింఛన్
- జగన్ పాలనలో మొదటి బాధితులు ఉద్యోగులే..! - రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిలో నారా లోకేష్
ఆడుదాం ఆంధ్రాకు దరఖాస్తుల ఆహ్వానం
నాగలాపురం మండలం లోని 12 గ్రామ సచివాలయ పరిధిలోని 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులు, యువకులు, యువతీ విద్యార్థినులు, పురుషులు, మహిళలు ఎవరైనా ఆడదాం ఆంధ్ర పోటీల కోసం గ్రామస్థాయి నుండి దరఖాస్తులను సచివాలయంలో చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.ఎం.కె.బాబు తెలిపారు.
15న రైతుభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
- రైతులకు అండగా బిసివై పార్టీ ఉంటుంది - పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్
ఈవీయంలో ఓటు వేసే విధానంపై అవగాహన
కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమీపిస్తున్నది.
ఘనంగా ఢిల్లీలో 69వ జాతీయ మహాసభలు
పుంగనూరు కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు విజయ్ కుమార్ కు ఆహ్వానం
రైతులు ఆందోళన చెందవద్దు
- ప్రతిగింజనూ కొంటాం -అవసరమైతే నిబంధనలు సడలింస్తాం
నలుపు రంగు ఉంటే ఏనుగులు ఏమి చేయవు
- నష్టపోయిన పంటను పరిశీలించిన ఎస్ఆర్డీఓ శివన్న