CATEGORIES
Categories
దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత
అత్యవసర చర్యలు చేపట్టిన ప్రభుత్వం రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
పూవ్వులను పూజించే.. అడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండగ బతుకమ్మ
- తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకోవాలి - బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు - మంత్రి హరీష్ రావు
నిడమనూరులో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు ...
-తనిఖీలో రూ.లక్ష నగదు, పట్టుబడిన 15 బీర్లు, 8 క్వార్టర్లు
ఐటీ కమ్యూనికేషన్ సిబ్బందికి శిక్షణ తరగతులు
- జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, సిహెచ్ శివలింగయ్య
మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్
ఎన్నికలలో మీడియా సెంటర్ పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గుగులోత్ రవి నాయక్ అన్నారు.
కలెక్టరేట్ లో మీడియా పాయింట్
ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు మీడియా సెంటర్ ద్వారా అందించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు
అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్నాథ ఆలయ ప్రవేశంపై కీలక నిర్ణయం
భక్తులందరికీ డ్రెస్కోడ్ను అమలు
మీ దగ్గర తుపాకులుంటే వెంటనే ఇచ్చేయండి
రాజకీయ నేతలకు సీపీ కీలక ఉత్తర్వులు జారీ
అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ
ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలోకి అంబానీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు కసరత్తులు
ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడి
కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి
రాబోయే జాతీయ లోక్ అదాలత్లో చిత్తశుద్ధితో కేసులు పరిష్కరించాలన్నారు
సమాజంలో సహాయం అవసరమైన వారికి సహకారం అందించకవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి పి . సామ్ కోషి అన్నారు.
గీత వృత్తికి జీవం పోద్దాం
గీతన్నకు బాసటగా నిలుద్దాం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ గౌడ్
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనది ఎస్పీ
పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ ఏర్పాటు చేశారు.
మహిళలపై నేరాలలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలి
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
పన్నుదారుల డబ్బుతో ఓటర్లకు ఉచితాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ
5 రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం నవంబర్, డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు??
అక్టోబర్ 8నుంచి 2,000నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్
జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర జమ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి
కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
కొండంపేట్ అటవీ పరిసరాల్లో పులి సంచారం
- రెండు రోజుల క్రితం ఆవు, లేగదూడపై దాడి చేసి తినేసిన పులి - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన - భయందోళనలో సమీప గ్రామాల ప్రజలు
సింగరేణిలో వేతనాలు ఇప్పించిన ఘనత టిబిజికెఎస్ దే
మంగళవారం నిర్వహించిన ద్వార సమావేశంలో వారు మాట్లాడుతూ, కెఎల్ మహేంద్ర, శేషగిరిరావు, కొమురయ్య, రత్నం లాంటి గొప్ప కార్మిక నాయకుల పేర్లు వాడుకుంటూ కొన్ని యూనియన్లు కార్మికుల నుండి చందాలు వసూలు చేస్తున్నారనే తప్ప జాతీయ సంఘాలు నేటి వరకు ఉ ద్యోగులకు ఎటువంటి హక్కులు సాధించింది లేదని ఆరోపించారు.
ఆగస్టులో 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
ఈ ఏడాది ఆగస్టు నెలలో భారత్లో 74 లక్షల వాట్సాప్ నిషేదించినట్టు ఖాతాలను 'మెటా' వెల్లడించింది
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాధురి రాజన్ క్షిరాసాగర్
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆల్ ఇండియా కార్యదర్శి మాధురి రాజన్ అన్నారు.
మహిళల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట
సఖి కేంద్రాలతో ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవచ్చు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సఖి, భరోసా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరా?
నిజ్జర్ హత్యపై కచ్చితమైన ఆధారాలేవి?.. కెనడా- భారత దౌత్య సమస్యపై విదేశాంగ మంత్రి జైశంకర్ చురకలు
మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే..
-వారి పేరు నాకు ఉండటం నా అదృష్టం - చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం. - కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
న్యూయార్క్ను ముంచెత్తిన వరదలు
నీట మునిగిన సబ్వేలు, నివాసప్రాంతాలు
అన్నదానం మహాదానం
వినాయక చవితి శరన్నవరాత్రులు పురస్కరించుకొని దోమ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ దగ్గర ప్రతిష్టించిన వినాయక స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.