CATEGORIES
Categories
బొగ్గు పరిశ్రమల్లో మోగిన సమ్మె సైరన్
జబల్పూర్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సమ్మె నోటీస్ ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాలు
తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, హిందూ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బిచ్కుంద హిందూ సంఘాలు వ్యాపారస్తులు విద్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్..
రాజంపేట మండలంలోని శివాయపల్లి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంపగోవర్దన్ చేశారు
‘రాజద్రోహం’పై పిటిషన్ సుప్రీంకు బదిలీ
ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు
కూరగాయల మార్కెట్ను మట్టికరిపిస్తున్న పంచాయితీ పాలకవర్గ పెద్దలు
కూరగాయల విక్రయదారులు ములుగు గ్రామ సర్పంచ్ భర్త వలన తమకు జరిగిన ఆర్థిక నష్టాల గూర్చి మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోక ముందు మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతూ ప్రజలకు సేవలందించేదని అన్నారు.
అంగన్వాడీల సమ్మె పై ముఖ్యమంత్రి జ్యోక్యం చేసుకోవాలి
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చొప్పదండి దుర్గ భవాని డిమాండ్
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కరకట్ట..ఇక పదిలమేనా???
ఎడమకాల్వకు 32. వ పలు కిలోమీటర్ వద్ద గత ఏడాది సెప్టెంబర్ 07 సాయంత్రం గండిపడింది.
తాళ్ల పద్మావతి ఒలింపియాడ్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
కాజీపేట సోమిడి లోని తాళ్ల పద్మావతి ఒలింపియాడ్ పాటశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం బురద మాయంగా కనిపిస్తున్న దృశ్యం
నూతన రోడ్డు నిర్మించాలని కోరుతున్న చెన్నిపాడు ఎన్ ప్రభాకర్
భారీ వర్షాల దృష్యా అవసరమైతేనే బయటకు వెళ్ళాలి
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు రాగల 24-48.గంటలలో జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే వున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహా గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
బిజెపి నేత కొయ్యల ఎమాజి డిమాండ్
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు
పట్టణంలోని మదర్ థెరిస్సా ఉన్నత పాఠశాలలో దేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు
త్వరలో ఆలన కేంద్రాలు
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు 365 రోజులు ఉచితంగా వైద్యం
టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.
సెప్టెంబర్ 15వ తేదీన జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశించారు
ట్యాంక్ బండ్ నిండింది మనసు మురిసింది
- చెరువు పూర్తిగా నిండిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తీసుకోవాలని, పోషకాహారము పోషణ మాసం అధికారులకు ఆదేశించారు
సేంద్రీయం ఎక్కడ తయారీ..???
-పంచాయతీల్లో ఎరువుల తయారీకి గ్రహణం అలంకార ప్రాయంగా మారిన కంపోస్ట్ (సెగ్రిగేషన్) షెడ్లు -తయారు చేసిన చోట.. విక్రయించేందుకు తిప్పలు -అసలు లక్ష్యం పక్కదారి.. ప్రజాధనం వృథా -పట్టించుకోని అధికారి యంత్రాంగం
భారీగా గంజాయి పట్టివేత
పోలీసుల తనిఖీల్లో 200 కిలోలు స్వాధీనం
మయన్మార్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్
నాలుగేళ్లలో రూ. 2400కోట్ల విలువైనవి స్వాధీనం
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నాడు కిలో టమాటా రూ.200.. నేడు కిలో టమాటా రూ.20..!
-అమాంతం మాడిపోయిన టమాటా ధరలు
ఎన్నికల వాగ్దానాల పార్టీలను నమ్మొద్దు
నినాదాలు కాదు.. నిజంచేసే పార్టీ బీఆర్ఎఎస్ బీఆర్ఎస్ లో చేరిన యాతాకుల భాస్కర
పెద్దమ్మ ఆలయంలో చోరీ..
• గృహలక్ష్మీ పథకానికి దండిగా దరఖాస్తులు • మంథని రూరల్ దరఖాస్తుదారులు: 2711 • మంథని మున్సిపాలిటీ దరఖాస్తుదారులు: 905
నిరుపేదలకు * గృహలక్ష్మి'
• గృహలక్ష్మీ పథకానికి దండిగా దరఖాస్తులు • మంథని రూరల్ దరఖాస్తుదారులు: 2711 • మంథని మున్సిపాలిటీ దరఖాస్తుదారులు: 905
స్కాలర్షిప్ కుంభకోణంలో ఈడి సోదాలు
స్కాలర్షిప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది.
2నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది.
సెప్టెంబర్ 1న హైదరాబాద్లో స్వాతంత్య్ర వజోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహణ..
ఆసరా ఫించన్లు బదిలీ 3 రోజుల్లో పూర్తి చేయాలి.. గొర్రెల పంపిణీ చేపట్టాలి..
క్రాంతన్న ఏమైందన్న?
• నీ సొంత ఊరి రొడ్లన్నీ ధ్వసం ఆయ్యాయి • మెటల్ కుంట నుండి రైపల్లి వరకు గుంతలు
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి లు విమర్శించారు
13వ రోజుకు చేరిన రెండో ఏఎన్ఎంల సమ్మె
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండో ఏఎన్ఎంలో చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది.