CATEGORIES
Categories
ఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హరఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరిఖనిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలు
- బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ పాఠశాల అభివృద్ధి కోసం పదివేల సహాయం - విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలి -గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తాండూర్
కలెక్టరేట్లో స్వాతంత్ర వేడుకల్లో జర్మలిస్టులకు అవమానం
కింద కూర్చొని నిరసన తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు మరోసారి జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
డాక్టర్ వి ఎం.అబ్రహం బయలుదేరి వస్తుండగా ఇటిక్యాల మండలం కొండేరు స్టేజి సమీపంలో కొండేరు గ్రామ మహిళలు కూలి పనుల నిమిత్తమై టాటా ఏసీ ఆటోలో వెళుతుండగా ఆటో డ్రైవర్ రోడ్డు మార్గాన్ని క్రాస్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఆటో నీ ఢీ కొట్టడం జరిగింది, అది గమనించిన ఎమ్మెల్యే అబ్రహం తన వాహనాన్ని ఆపి అక్కడ గాయాలతో ఉన్నటువంటి మహిళలను తన సొంత వాహనంలో చికిత్స నిమిత్తమై హాస్పిటల్ కి తరలించి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది.
వచ్చే నెలనుంచి విశ్వకర్మ పథకం
రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000కోట్ల కేటాయింపు సంప్రదాయ నైపుణ్యాలుగలవారికి ఈ పథకం క్రింద లబ్ది ఎర్రకోటనుంచి ప్రధాని మోడీ ప్రకటన
కేటీఆర్ కు ఘన స్వాగతం
- స్వాగతం పలికిన మండల బిఆర్ఎస్ నాయకులు
పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..
రాష్ట్ర ఐ.టి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, శాఖామాత్యులు తారక పరిశ్రమల రామా రావు సోమవారం కామారెడ్డి, యెల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవాలు
జిల్లా లో సోమవారం ప్రారంభమైన గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
నల్గొండ పట్టణం వేంకటేశ్వర థియేటర్ లో గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను తిలకించిన అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్
పల్లె ధావకానాలో ఆరోగ్యమేల నిర్వహించిన వైద్యులు
ములుగు జిల్లా వెంకటాపురం మం డలం ఎదిర పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ భవ్య శ్రీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సోమవారం ఆలు బాక పల్లె ధావకానలో ఆరోగ్య మేళ నిర్వహించారు.
పోలీసుల కార్డెన్ సెర్చ్
మండలం లోని కృష్ణరావుపేట లో ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
బ్రాహ్మణులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలి..
పీఏసీఎస్ చైర్మన్ హరి ప్రసాద్ బోప్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్..
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో డిక్కీది అద్భుతమైన పాత్ర
తెలుగు రాష్ట్రాల పోలీసులకు సేవాపతకాలు
తెలంగాణ నుంచి 34మంది, ఏపీ నుంచి 29మంది ఎంపిక
వర్గీకరణ బిల్లు పెడితే మద్దతు
కాంగ్రెస్ నేతలకు మందకృష్ణ స్పష్టీకరణ
అదిలాబాద్ కాంగ్రెస్లో డిశుం డిశుం
● ఒక్కసారి భగ్గుమన్న వర్గ విభేదాలు ● రసాభాసగా మారిన కాంగ్రెస్ బిసి గర్జన ● అవాక్కయిన హనుమంత్ రావు
ఈ నెల 13 నుండి గడప గడపకు గడల
కార్యాచరణను ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు విజయవంతం చేసేందుకు సంఘాల ప్రతినిధులు పిలుపు
గాలికుంటు వ్యాధి టీకాలు
కూరెళ్ళ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి అతిథిగా సర్పంచ్ గాజుల రమేశ్ పాల్గొని టీకాల కార్యక్రమం ప్రారంభించారు.
ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి
- కలెక్టర్ జీతేష్ వి పాటిల్
ఆర్టీసీ బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి సదాశివ నగర్ లింగంపేట్ తాడ్వాయి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల కోసం స్కూల్ కళాశాలకు వందల మంది ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు
స్నేహం కుడా భక్తి మార్గానికి ఒక మార్గం..
వివరించిన కవి, లెక్చరర్ ఉమశేషారావు వైద్య
ఆర్టీసీ బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి సదాశివ నగర్ లింగంపేట్ తాడ్వాయి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల కోసం స్కూల్ కళాశాలకు వందల మంది ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు
వైన్ షాపులకు 15 రోజులు గృహలక్ష్మికి 2 రోజులా
-స్వరాష్ట్ర పాలనలో సొంత ఇంటి కల తీరేనా..! - ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గీత
మంత్రి హరీష్ రావును సన్మానించిన ఆర్టీసి ఉద్యోగ సంఘాల నాయకులు
ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సందర్భంగా ఆర్టీసి అన్ని యూనియన్ల పక్షాన ఆర్థిక మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
గాలికుంటూ వ్యాధికి టీకాలు
మర్కుక్ మండ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ మా ర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో పశువులక గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని మర్కుక్ మండ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌ డాక్టర్ రమేష్ లు ప్రారంభించారు.
ప్లాస్టిక్ నియంత్రణలో చర్యలు విఫలం
చూసీచూడనట్లుగా అధికారులు
పంద్రాగస్ట్ వేడుకల్లో గాంధీ చిత్రప్రదర్శన
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడి
భద్రాచలం ఉనికికి దెబ్బ
మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్ తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ
విధ్వంసం కేసులో బీజేపీ ఎంపికి రెండేళ్ల జైలు
కఠారియాకు ప్రత్యేకకోర్టు శిక్షవిధింపు
చేనేతకు చేయూతనిస్తున్న ప్రభుత్వం
అంతరించిన కళను పునరుద్దరించే ప్రయత్నం బడ్జెట్లో రూ. 1200కోట్ల చొప్పున కేటాయింపు నేత కార్మికులకు రుణమాఫీ అమలుచేశాం
రూ 18 కోట్లతో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ
నేడు పర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్