CATEGORIES
Categories
శ్రమ దానం తో రోడ్డు బాగు చేసుకున్న గిరిజన యువకులు
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలలోని మారుమూల తిమ్మాపూర్ గ్రామం వద్ద లచ్చిం పూర్, రిమ్మ, తుమల్ పాడ్ వెల్లే రోడ్ మధ్యలో ఇటీవల కురిసి న భారీ వర్షానికి కొట్టుకు పోయింది.
బదిలీ పై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ను సన్మానించిన శ్రీశ్రీశ్రీ వైరోగ్య శికామణి అవధూత గిరి మహారాజ్
మండల్ బర్దీపూర్ గ్రామం లో శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పిఠాదీపతులు
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాలపై అవగాహన కల్గివుండాలనీ దోమ ఎస్ఐ రవిగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా జ్యోతి కథనానికి స్పందన
- మండల కేంద్రంలో గుంటలమయమైన రోడ్లు అనే కథనానికి స్పందించిన ఫ్రెండ్స్ యూత్
జిల్లా కేంద్రంలో డబుల్ “డ్రా”మాలు...?
తొమ్మిదోలుగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం రైల్వే నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం చేస్తారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
- చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ - 14 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మనిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల డిమాండ్ మణిపూర్ ఘటన తీవ్రంగా కలచివేసింది బాధతో పార్లమెంట్ సమావేశాలకు వస్తున్నా ఈ ఘటన దేశానికి అవమానకరమన్న మోదీ
ఆర్కే ఓసి ఏఐటియుసి నూతన ఫిట్ కమిటీ ఎన్నిక |
యూనియన్ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్కే ఓసి పిట్ కమిటీని ఎన్నుకోవాడం జరిగింది.
విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచండీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్ పాయ్
అధునాతన ఎమ్మారై స్కానింగ్ యంత్రం ప్రారంభించిన మంత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అధునాతన ఏఐ ఆధారిత 3.0 టెస్లా ఎమ్మారై స్కానింగ్ యంత్రాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
నిరుపేద విద్యార్థులకు పాఠశాలల్లో చదివే అవకాశం
నిరుపేద విద్యార్థులకు సైతం ఉత్తమ ప్రైవేట్ పాఠశాలల్లో చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు.
ఐదుగురు ఐపిఎస్ బదిలీ
డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
రాజాసింగ్తో ఈటల భేటీ
బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్
మిథునం కథారచయిత శ్రీరమణ మృతి
ప్రముఖ కథకుడు, రచయిత, జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు.
పోచారం ప్రాజెక్ట్ .. నిండుతోంది..
యాసంగి, వానాకాలం.. సాగుకు ధోకా లేదు ఖరీఫ్ 10 వేల 500 ఎకరాల సాగు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
తెగిన రహదారులు.. రాకపోకలు బంద్..
కామారెడ్డి మండలంలో కురిసిన భారీ వర్షాలకు చిన్న మల్లారెడ్డి లింగాయపల్లి మార్గాన అండ బసవన్నపల్లి కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గుండారం మెదక్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద మట్టి రహదారులు తెగిపోయాయి.
మంథని జేఎన్టీయూలో సింగరేణి కోటలో 11 సీట్ల భర్తీ
32 సీట్లకుగాను 25 మంది హాజరు
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అర్హులైన నిరుపేదలందరికీ 75 గజాల ఇళ్ల స్థలం అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు
దోమల నివారణ చర్యలేవి
మురుగునీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయి. కాబట్టి మురుగునీరుపారేలా చూడడం గ్రామపంచాయతీల విధి.
మోడీ మళ్ళీ వస్తే దేశం నాశనమే
-విదేశీ పర్యటనలు.. విమానాల కొనుగోలుపైనే శ్రద్ధ - ధరల పెరుగుదల.. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా, డివి జన్, మున్సిపల్ మండల, గ్రామ స్థాయి లో అధికారులు సమిష్టిగా సమన్వయం తో పని చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారమేది
- అన్నము, నీళ్ల చారుతో సర్దుకుపోతున్న విద్యార్థులు - పెరిగిన ధరలతో అప్పుల పాలవుతున్నాం -మధ్యాహ్నం భోజనం కార్మికుల వేదన
కీచక ఉపాధ్యాయునికి చితకబాదిన బాలిక తండ్రి
గురువు అంటే దేవుడితో తర్వాత మరో దేవునిగా గురువుని కొలుస్తుంటారు.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ఆ గురువే కీచకుడుగా అవతారం ఎత్తిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఫతేపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది
మా భూమి మాకు ఇప్పించండి సారూ..!
-ధరణి పెట్టిన చిచ్చు.. -పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్న రైతులు
మెడికల్ హబ్ గా నర్సంపేట..
250 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం... రెండు నెలలలో ప్రారంభం.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
ఆత్మహత్య చేసుకోబోతున్న యువతిని చాక చాక్యంగా వ్యవహరించి కాపాడిన పోలీస్ లు
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించి తండ్రి ఎల్లారెడ్డి అప్పాజెప్పి నట్టు నేరడిగొండ ఏస్పై సాయన్న తెలిపారు.
ఇజ్రాయెల్ న్యాయ సంస్కరణలకు పార్లమెంట్ ఆమోదం..!
దేశ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాథమికంగా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
రాచకొండ కన్నమ్మ మరణం తీరని లోటు
టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి
ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను
జీఎస్టీ కౌన్సిల్లో నిర్మలా సీతారామన్ నిర్ణయం విగ్యాన్ భవన్లో కౌన్సిల్ సమావేశం 50వ జిఎస్టీ
ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది.