CATEGORIES
Categories
అయోధ్య ఇప్పుడు పెండ్లి కూతురులా ముస్తాబయ్యింది
అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు
గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశ యువకుల భవితకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కోటగిరి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వేముల నవీన్ అన్నారు.
స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను...
ఘనంగా నందికొట్కూరు ఎమ్మెల్యే మనవడి జన్మదిన వేడుకలు 2024 ఎన్నికల్లో టికెట్ ఎవరికి అన్నది అధిష్టానం ఇష్టం
శివాజీ విగ్రహం చీకటిలో...!
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడు క్రాసింగ్ వద్ద శివాజీ విగ్రహం చీకటిలో గత సంవత్సరం క్రితం శివాజీ విగ్రహని సిరికొండ మండల కేంద్రంలో ఎంతో మోజుగా ర్యాలీ తీసుకొని తాళ్ల రామడు క్రాసింగ్ వద్ద ఆనందోత్సవాలతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ తో ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వ సలహాదారుల నియామకం పై హర్షం
పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యత జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పళ్ళ మాలతి రెడ్డి
'నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు..స్వేచ్ఛగా పనిచేస్తా': వైఎస్ షర్మిల
జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు
అంతరిక్షం నుంచి అయోధ్యను చూశారా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మహత్తర వేడుకలో తాను కూడా భాగమైంది.అంతరిక్షం నుంచి అయోధ్య నగరం, రామమందిరం ఎలా కనిపిస్తున్నాయో ఫొటో తీసింది.
న్యాయ్ యాత్రలో ‘జై శ్రీరామ్, మోదీ నినాదాలు'..బస్సు దిగివచ్చిన రాహుల్
యాత్ర మార్గంలోకి దూసుకొచ్చిన కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.వారికి ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ.. గాల్లో ముద్దులు ఇస్తూ అభివాదం చేశారు
అయోధ్య తవ్వకాల్లో అరుదైన చరిత్ర
ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. 'వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం బయటపడుతున్నదో మీకు తెలుసుకోవాలని ఉందా?' అని ఆయన అడిగారు.
దిగ్విజయంగా ముగిసిన ఆడదాం ఆంధ్ర
మున్సిపల్ కమిషనర్, పట్టణ ఎస్ఐ హుస్సేన్ భాష ట్రోఫీలను అందించారు
సోమవారం మద్యం మాంసం బంద్
శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట రోజున మద్యం మాంసం బంద్ కు విజ్ఞప్తి. చారిత్రాత్మకమైన అయోధ్య శ్రీ రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున మద్యం, మాంసం, బందు చేసి సహకరించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారము నాడు అయో ధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు ఇందు ధర్మ పరిరక్షణ సమితి, మరియు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
విద్యార్థి దశ నుండియే మొక్కలునాటి సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని వన క్షేమమే మన క్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్ అన్నారు.
చెత్తకుప్పలో వేలకోలది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లు
ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న తహసిల్దార్ ప్రభూలు
పెద్దిరెడ్డికి అంగన్ వేడి షాక్
ఏపీలో గత కొన్నిరోజులుగా ఏదో చోట మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఏదో చోట అంగన్వాడీల నుంచి సెగ తగులుతోంది.
ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
జెడ్డాలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే T లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
తమ్మినేని హెల్త్ బులెటిన్ విడుదల
సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు లోనయ్యారు.
రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం
• దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం
సీఎం జగన్కు మరో చెల్లెలు షాక్ ?
ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సో దరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతు న్నారు
బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో చెప్పిన కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు.
ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్పై ఎఫ్ఐఆర్
గతేడాది డిసెంబరులో హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ లో కీలక మలుపు జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో డార్లింగ్
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా సలార్ సినిమాలోని సూరీడే గొడుగు పట్టి సాంగ్కు ఫిదా అయ్యారు. ఆ పాటకు పొలిటికల్ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయడంతో ఇప్పుడు ఆ పాట మరింత వైరల్ గా మారింది.
కాంగ్రెస్ లోకి వైసీపీ అలక ఎమ్మెల్యేలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించుకునేందుకు, కనీసం 40 మంది అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పించి తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది.
ఏపీలో మైండ్ గేమ్...
ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు మార్చి, ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది.
భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు
ఈ కొత్త సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఆత్మగౌరవ పోరాట ప్రతీక “భీం కోరేగాం”యుద్ధం
భీం కోరేగాం అమరవీరుల స్పూర్తితో మనువాదం పై పోరాటం
సోది చెబుతూ అంగన్వాడీలు నిరసన
జీతాలు పెంచాలని డిమాండ్ 3న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా
తాజాగా 636 కేసులు నమోదు
మంత్రి రజని కార్యాలయంపై దాడి
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై కొందరు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు.
భారతదేశానికి 2024 కీలకమైనది
భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర నూతన మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు.