CATEGORIES
Kategorier
বিভেদ, স্বৈরতন্ত্র: সতর্কতা ভাল
আমাদের দেশে এখনও তা আছে। সেখানে বেশ কিছু বাধাও আছে।
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను తక్షణం పరిష్కరించాలి :జేసీ శ్రీనివాసులు
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను అర్జీదారునితో మాట్లాడి వెంటనే పరి స్కారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పేర్కొన్నారు.
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం జగన్
వర్ష ప్రభావిత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం
టీటీడీ చైర్మన్ రేసులో ఆ ఇద్దరు సీఎం మొగ్గు ఎవరి వైపు..!!
టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది.
స్వర్గీయ కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పట్టణం బెరివారి మండపం వద్ద ఎమ్మెల్యేబియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకాళహస్తి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల జోరు
30 టిడిపి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటిలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది.
శ్రావణంలో శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే..రాహు, కేతు దోషాలు తొలగిపోయి..
శ్రావణ మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
ఇన్ కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చిందో తెలుసా?
అవును... భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
గ్రామాలలో క్రీడా మైదానాలు అవశ్యం
ఒకప్పుడు గ్రామాలలో తొక్కుడు బిల్ల, అష్టా చెమ్మ, కోతికొమ్మచ్చి, గోలీలాట, వామన గుంటలు, కర్ర బిళ్ళ, గిల్లమ్ గోడి, వంగితే దూకుడు, అచ్చన గిల్లలు, కబడ్డీ, కో కో లాంటి సుమారు 60 రకాల క్రీడలు ఆడేవారు.
జగనన్న లేఔట్లను పూర్తి చేయాలి : ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి
అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు.
క్రీడా తారలు.. అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమన్న ప్లేయర్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం.
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
భిన్నమైన ఆచారాలను పాటించే కొన్ని ఆలయాలు
భారతదేశం అంటేనే దేవలు కొలువు దీరిన నేలగా భావిస్తారు. అలాంటి ఈ నేల ఎందరో దేవతల నిలయంగా ప్రసిద్ధి చెందింది.
కాణిపాకం చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి?
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఎవరు చైర్మన్ అవుతారన్న చర్చ రసవత్తరంగా జరుగుతుంది.
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
కుమార స్వామి చరిత్ర ఏంటి..? ఆయన్ను ఎవరెవరు ఎలా పూజించాలి?
పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి.
నిత్యం కోడిగుడ్డు తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..?
కోడి గుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి.
తిరుమల నడకమార్గంలో అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
భజనమండళ్ల గోవిందనామస్మరణతో మార్మోగిన నడకమార్గం
బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..
ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..
ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది
ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రతిరోజూ సాధన చేయవలసిన పనులు..
ఆధ్యాత్మికత శక్తి మరియు భావన హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు.
విద్యతోనే మంచి సమాజం సాధ్యం
సెమ్ 2 పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్
బెంగుళూరులోని ఈ ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్్కు వెళ్లొచ్చు..!
బెంగుళూరు సమీపంలోని లాంగ్ డ్రైవ్క వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి
ప్రతి పేదవాడికి పథకాలు అందాలనే ఈ జగనన్న సురక్ష
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉద్ఘాటన
ఆధ్యాత్మిక జీవనం..మనిషికి ఎంతో సోపానం
కొన్ని స౦వత్సరాల కాల0 నుండి, ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా మరి౦త ఎక్కువమంది ప్రజలు తమను తాము ఆధ్యాత్మికవాదులుగా పిలుచుకుంటూ ఉన్నారు.వాస్తవంగా, మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఆధ్యాత్మిక ధోరణుల వేగం పుంజుకుంది.
అర్జీదారులకు అన్నప్రసాదం శుభదాయకం
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో స్పందన కు వచ్చే అర్జీదారులకు అన్న ప్రసాద పెట్టడం చాలా సంతోషంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు.