CATEGORIES
Kategorier
అయోధ్య రామమందిర నిర్మాణ విశిష్టత ఇదే..
161 అడుగుల ఎత్తు, 5 గుమ్మటాలు, అష్టభుజి ఆకృతిలో గర్భగుడి.!
గుడిపాల మండల తాసిల్దారు బాబు రాజేంద్రప్రసాద్ కు ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు శ్రీరంగపల్లి మునిస్వామి నేతృత్వంలో శుభాకాంక్షలు
గుడిపాల మండల తాసిల్దారు బాబు రాజేంద్రప్రసాద్కు ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి ఎలా గుర్తించాలి?
నేటి జీవితంలో దీనికి ముఖ్యమైన కారణం మారుతున్న రోజువారీ దినచర్య, ఇందులో నిద్రించడానికి లేదా మేల్కోవడానికి సమయం ఉండదు.
సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనమే... కుంభాలర్ ఫెస్టివల్..
రాజస్థాన్ కళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది పర్యాటకులను వస్తుంటారు
సహజ ప్రకృతి అందాలు... యారాడ బీచ్ సొంతం...
అందమైన జలపాతాలు, అంతకంటే మించిన అద్భుతమైన పుణ్యక్షేత్రాలు విశాఖ సొంతం. విశాఖలో సముద్ర తీర అందాలను చూడాలనుకునేవారు ముందుగా రామకృష్ణ బీచ్క వెళ్తుంటారు.
దేశంలో పెరుగుతున్న కొవిడ్ వ్యాప్తి.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. కేరళలో అత్యధికం!
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రోహిత్, కోహ్లిలు కాదు.. ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన క్రికెటర్ ఎవరంటే..!
మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టులు, బ్రాండ్ ప్రమోషన్స్.. వంటి వాటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ప్రతి యేటా కోటానుకోట్ల రూపాయలు ఆర్జిస్తారు.
రోజూ ఈ 7 ఆకుల్లో ఒకటి తింటే చాలు... రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి!
మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా వర్గీకరించబడిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సమస్యలను నివారించడానికి జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
మహిళా జడ్జికే వేధింపులు!.. ఎటుపోతోందీ సమాజం
సిజెఐకి ఆమె రాసుకొన్న లేఖ గతవారం వైరల్ అయ్యింది. ఆమె ఉత్తరప్రదేశ్ బందా జిల్లాలో సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు.
రాత్రిపూట ఈ పని చేయకండి.. అలాచేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది....
వాస్తు శాస్త్రం ఒకరి జీవితాన్ని సుసంపన్నంగా మరియు సంతోషంగా ఉ ౦చడానికి చేయవలసినవి మరియు చేయకూడని వాటితో వ్యవహరిస్తుంది.
దేశంలో ఈ దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషేధం.. ఏఏ ఆలయాలంటే..
ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం సమయంలో పూజ చేకూడదని..ఆలయాలకు వెళ్లరాదని నియమము ఒకటి.
ఆంధ్ర ప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం.. విశేషాలు
భారతావని పుణ్య భూమి, కర్మ భూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులకు గోపురాలకు కొదువలేదు. ఎందరో రాజవంశీయులు, పాలకులు గుడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
జాతికి నిజమైన సంపద బాలలే.. బాల్యానికి భరోసా ఏది?
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే.
2023.. బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ దెబ్బలు
ఈ ఏడాది రీమేక్ సినిమాలు టాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. స్టార్ హీరోలు రీమేక్ ల జోలికి వెళ్లి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే యువ హీరోలు మాత్రం ఫ్రెష్ కంటెంట్ తో మంచి సక్సెస్ అందుకున్నారు.
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
2024 వ సంవత్సర మాస రాశి ఫలాలు
దేశంలోని ఈ ఆలయాల్లోని ప్రసాదాలను రుచిచూడాల్సిందే...
భారతదేశంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. ఇక్కడ ఆలయాలతో పాటు వాటిలో ఇచ్చే ప్రసాదాలు కూడా ఎంతో ఫేమస్.
చిలకడదుంపను తక్కువ చేసి చూడొద్దు మిత్రమా!
ఎరుపు, గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు. తప్పనిసరిగా కొనాలి.
అనపగింజలు, వంకాయ పులుసు: వింటర్ స్పెషల్
జలుబును నివారించే శక్తిని కూడా పెంచుతాయి.
ఎన్నికల కమిషనర్ల నియామక రీతిలో.. నిరంకుశ సవరణ!
ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెం టును ఎందుకు ఉపయోగించుకొంటున్నదో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) (నియామకం, సర్వీసు నిబంధనలు) చట్టం సవరణ బిల్లును ఆమోదింప చేసుకొన్న తీరును గమనిస్తే అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమ స్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది.
పులివెందుల చర్చిలో జగన్ క్రిస్మస్ ప్రార్థనలు
ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
డా. వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం
జిల్లాలో రూ.635 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా రూ.62 కోట్లు ఖర్చు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడతలో జిల్లాది ప్రథమ స్థానం
ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు
సచివాలయ వ్యవస్థ ద్వారా 533 సేవలు అందిస్తున్నాం : జడ్పీ చైర్మన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు సీట్లలో జనసేన పోటీ?
తిరుపతి నుండి పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్ మదనపల్లి నుండి గంగారపు రాందాస్ చౌదరి గంగాధర నెల్లూరు నుండి పొన్న యుగంధర్
సీటు విషయంలో ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు...!
వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఠక్కున చెప్పే ఏకైక పేరు ఆర్కే రోజా. ఆమె విపక్షంలో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం మీద అదే ఫైర్ తో రాజకీయంగా దూకుడు చేశారు
సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ కొత్త పార్టీ జై భారత్...!
జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరిం చారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీలో ఎన్నికలు కూత వేటు దూరం ఉన్న టైంలో జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరించారు.
జనవరి 22న ‘అయోధ్య’ ఆలయం ప్రారంభం.. భారీగా ఏర్పాట్లు!
త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం...కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజు దగ్గర్లోకి వచ్చేసింది.
మూడు రోజుల పండుగ.. మురిపెమైన పండుగ మన సంక్రాంతి
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగ ణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపి స్తాయి.
భారత పార్లమెంటు మీద దాడి .. దిక్కు లేదా.?
కర్నాటక రాష్ట్రం మైసూర్కు చెందిన ప్రతాప్ సింహ అలియాస్ సాగర్ శర్మ, మనోరంజన్, మహారాష్ట్ర లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే, హర్యానాకు చెందిన నీలం. వీరు నలుగురు కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి సిఫారసు లేఖలతో పార్లమెంటు విజిటింగ్ గ్యాలరీలో ప్రవేశించి వారి వ్యూహాన్ని అమలు జరిపారు.
হ্যামলেট
প্রযোজনাটির স্থানিক আর সাময়িক পরিবর্তন দর্শককে নিয়ে যায় দ্বিধা ও উন্মাদনার এক কারারুদ্ধ পৃথিবীতে।