CATEGORIES
Kategorier
గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!
సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.
దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?
పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..
10 నిమిషాలు కౌగిలించుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
సంతోషం, విచారం ఇలా అన్ని కలగలిపిన జీవితాన్ని ఆస్వాదించడం ఒక ఆర్ట్.. కొన్ని కష్ట సమయాల్లో మనం మన బంధువులు, స్నేహి తులు లేదా సన్నిహితులతో కౌగిలించుకొని మన భావాలను వ్యక్తపరుస్తాం.
ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు
కేంద్రం ప్రస్తుతం పలు వర్గాల వారికి వివిధ రకాలుగా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తోంది.
చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..!
కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముక్కిస్తారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ తింటే మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్!
ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో!
విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సత్య కాంత్ కుమార్ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి : జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్
రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
సచివాలయాల్లో 11 రకాల సేవలు ఫ్రీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించింది.
లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!
చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే.మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు.
విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు!
ఈ రోజుల్లో విహార ప్రదేశాలలో విడిది చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఎందుకంటే, ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ నే ఆలోచిస్తున్నారు.
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
ప్రకృతిసిద్ధమైన ప్రదేశాల్లో విహారయాత్రలకు వెళ్లాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు.
కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..
అక్కడి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి.
కథలు.. దర్శకులు కావలెను
హీరోలు చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నారు. నిర్మా తలు రెడీ. కానీ కథలు, దర్శకులు దొరకడం లేదు.
శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..
‘తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది.
యోగా, ఆసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండడానికి యోగ బాగా పని చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పకుండా రెగ్యులర్గా యోగా చేయండి.
భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రతిచోటా నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు పలకరిస్తూ ఉంటాయి.
మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?
జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
পুরাণেতিহাস ও প্রবহমানতা
এই আলোচনা জগদ্ধাত্রীর উৎসসন্ধানী প্রত্নতাত্ত্বিক ধারাবাহিকতার মূর্তিতত্ত্বের বৈশিষ্ট্য নিরূপণ নয়, আঞ্চলিক বিন্যাসেই তা ফলপ্রসূ হয়েছে।
అభివృద్ధికి పట్టం కట్టండి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు
కుప్పం ఎమ్మెల్యేగా భరతు గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు.
ఘనంగా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు
తిరుపతి పట్టణంలోని గిరిజన భవన్లో 12వ జాతీయ స్థాయి జాతీయ స్థాయి తోంగ్-ఇల్-మూ-డో మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
యువ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ లా నేస్తం
నాలుగవ విడత వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదికి దాదాపుగా 2,677 మంది జూనియర్ అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్లో జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
జగనన్న కాలనీ పనులను వేగవంతం చేయండి
శ్రీరంగరాజపురంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సన్మోహన్
శ్రీవారి తొలి మజిలీ యే దేవరకొండ
ఏడుకొండలు శేషగిరిలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు మొదటగా తొలి అడుగు వేసింది మాత్రం దేవరకొండ పైనేనని పురాతన కాలం నాటి నుంచి వస్తున్న నానుడి మాట.
కొండెక్కుతున్న టమోటా ధరలు
దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కిలో టమోటా రూ.50 నుంచి రూ.100 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతో టమోటాల ధరలకు రెక్కలొచ్చాయి.
ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!
ఎప్పుడూ రొటిన్ గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?
ఒక రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. ఘన చరిత్ర సొంతమని చెప్పుకునే ఆంధ్రోళ్లకు మాత్రం రాజధాని అన్నది అందని ద్రాక్షగానే మిగిలింది.
టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా
నెలవారీ పూజల కోసం తెరిచిన అయ్యప్ప ఆలయం స్వామికి బంగారు బ్రాస్లెట్ సమర్పించిన భక్తుడు హుండీలోకి బెల్టు ద్వారా వెళ్తుండగా కాజేసిన ఉద్యోగి