CATEGORIES
Kategorier
అనంత సిగలోని.. అందాల జలపాతాలు..!
అనంతపురం.. ఈ పేరు వినగానే అందరికీ ఎండిన బోరుబావులు.. ఎడారిని తలపించే పరిసరాలు కళ్ల ముందు కనిపిస్తాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేస్తాం
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గడప కు చేర వేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి పధంలో తిరుపతి - ఎమ్మెల్యే భూమన
పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం. సుదీర్ఘమైన కాలంతో పాటు ప్రజలు అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్ర్యోదయమయ్యిది
తిరుమల శ్రీవారి దర్శనం వేళ మనస్థాపం ఏకంగా గుడినే కట్టి, తనివితీరా..!!
తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే ఒక అద్భుతం. స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధుడు గంటల తరబడి ఆర్తితో ఎదురు చూశారు.
ఆ 5 దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా శని దోషం దూరం..!
ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటారో.. వారంతా శని దేవుడిని ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తారు.
ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి లౌకిక వ్యక్తికి తేడా ఏమిటి?
ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ప్రత్యేకించి యువత ఆధ్యాత్మికత పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకున్నారు.
సకాలంలో కాషన్ డిపాజిట్ భక్తులకు చెల్లింపు
శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
యువశక్తి అమోఘం గవర్నర్ అబ్దుల్ నజీర్
నేటి యువత రేపటి దేశమని కంటే గొప్ప శక్తి లేదని భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉందని అభివృద్ధి చెందుతున్న దానికి యువత అమూల్య సంపదని భవిష్యత్తును మార్చే శక్తి వీరికి ఉందని దేశాభివృద్ధిలో భాగం కావాలని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.
కార్గిల్ సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే..!
కార్గిల్ భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
కలియుగంలో భక్తిమార్గం ప్రాధాన్యత
కలియుగంలో మనిషి మీద కలి ప్రభావం అధికంగా ఉంటుంది.
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఏడు ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే
ప్రతీదీ కల్తీ జరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం.ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, పైన పేర్కొన్నవేగాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి.
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
మంగళకరం.. శుభకరం.. శ్రావణ మాసం!
శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైం దిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం.
టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు
భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది
ఘనంగా కార్గిల్ విజయోత్సవ దినోత్సవం
కార్గిల్ విజయ దినోత్సవం ప్రతిఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది.
మొఘలులు నిర్మించిన అందమైన భవనాలలో కొన్ని ఇవే..!
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఆధ్యాత్మిక సాధనకు ఎనిమిది లక్షణాలు
ఒక బెలూన్ ఆకాశంలో ఎగరాలి అంటే.. బాహ్యంగా దాని రంగు, రూపం ముఖ్యం కాదు కదా!
బేతాళ కథలు-మారిన నిర్ణయం
గోదావరీ తీరాన ప్రతిష్ఠాన రాజ్యానికి రాజు విక్రమార్కుడు.ఒకనాడతడి ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువొకడు వచ్చి రాజుకి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండుని పక్కనున్న ఓ కోతిపిల్లకి ఇచ్చాడు.కోతి పండు కొరికేసరికి అందులోంచి మేలిరత్నం ఒకటి బయటపడింది.
దేవుని కన్నా దాసుడే మిన్న
'భగవాన్ భక్త భక్తిమాన్'- భాగవతంలో భగవంతుడు కూడా భక్తుని భజిస్తాడు- సేవిస్తాడు!
అష్టాదశ పురాణాలు ఆసక్తికరమైన విషయాలు
హిందూ మతంలో పురాణాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవి సంస్క్రుత భాగవతంలోని పన్నెండో స్కందం నుండి పుట్టాయని పండితులు చెబుతారు
భారత ఫుట్బాల్ జైత్రయాత్ర.. పూర్వ వైభవం కలను సాకారం చేస్తున్న ఛత్రీ బృందం
భారత ఫుట్బాల్ జట్టు సొంత గడ్డపై అదరగొడుతోంది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా ఈమధ్యే ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేతగా అవతరించింది.
తిరుమలలో తొలిసారి పవిత్రోత్సవాలు ఎప్పుడు నిర్వహించారు.. ప్రాముఖ్యతలేంటి?
2022 సంవత్సరంలో ఆగస్టు ఏడో తేదీ అంటే శ్రావణ సోమవారం, ఏకాదశి తిథి నుండి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.
వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం నేతన్నకు ఆపన్న హస్తం
ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 ఆర్ధిక సాయం 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను జమ చేసిన సీఎం వైయస్.జగన్
ప్రకృతి వ్యవసాయ ఫలసాయం ఆరోగ్యవంతం
చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఉద్ఘాటన
పేదలకు రక్ష.. జగనన్న సురక్ష
జగనన్న సురక్షతో ఇంటి వద్దనే 11 రకాల ప్రభుత్వ సేవలు పొందుతున్న జనం
অর্থের অর্থহীন উল্লাস
টাইটান-এর ঘটনায় প্রমাণিত হল, বিলাসী শখের চাপে মানুষ সত্যিই ভারসাম্য হারিয়ে ফেলে।
జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..
ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ
నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!
శ్రీశైలం చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది.
గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు.
హిందూ లో పురాణానాన్ని చాలా పవిత్రమైనదిగా ఇది 18 మహావురాణాల్లో పరిగణించబడుతోంది.