CATEGORIES
Kategorier
পাহাড়ে চাই নিয়ন্ত্রণ পার্থ প্রতিম বি শ্বা স
অর্থনীতি জরুরি, কিন্তু তার চেয়েও জরুরি ভূমিধসপ্রবণ অঞ্চলে যথাযোগ্য নির্মাণ-ভাবনা।
রঙের রাজনীতি
রং স্বাধীন মুক্ত এক আধার। রং নিয়ে রাজনীতি থাকলে তা অস্বীকার করার অধিকারও থাকবে।
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే సంపద వృద్ధి.. ఏ పని చేసినా విజయమే!!
అనేక ప్రతికూలమైన ఫలితాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఇంట్లో ఒక మొక్కను పెంచుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయని, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఆ మొక్కతో ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు.
జిల్లాలో ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు అప్రమత్తం గర్భవతులకు వైద్య సేవలు విధిగా అందించాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్
ప్రతి పది సంవత్సరాలకు ఆధార్ అప్డేషన్ తప్పనిసరి.
జిల్లా వ్యాప్తంగా 229 ఆధార్ కేంద్రాలు, చిత్తూరులో 29 కేంద్రాలు 45 .6 లక్షలు వున్నాయి, మరో 4.41 లక్షలు ఇవ్వాల్సివుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ ఇవ్వాలి తల్లి వేలి ముద్రలుతో ఇందుకోసం 23 కిట్లు చాలా మంది వద్ద ఆధార్లో పోన్ నంబర్, మార్పులు చేయాల్సివుంది. రాష్ట్రంలో 23 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరి.
నిత్యం ఏదో ఒక ఆందోళనతో భయపడుతున్నారా..? ఈ చిట్కాలతో ఈజీగా రిలాక్స్ అవ్వొచ్చు..
ఆధునిక కాలంలో చాలా మంది ప్రజలు చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిద్రలేమి సమస్యకూడా వెంటాడుతుంటుంది
వాతావరణంలో మార్పులతో గొంతు ఇన్ఫెక్షన్లు.. ఇలా నయం చేసుకోండి..!
చలికాలం వచ్చేసింది. కాలం మారడంతోపాటు కొత్త వ్యాధులు కూడా మనల్ని చుట్టేస్తాయి.
మీడియా రంగంలో అడుగు పెట్టిన అదాని:ఆ న్యూస్ ఛానల్ ఆయన సొంతం
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదాని మీడియా రంగంలో అడుగు పెట్టారు.
పాండవులు నడియాడిన ప్రాంతం.. పచ్మరి!
పచ్మర్హి మధ్యప్రదేశ్లోని నర్మాదాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణాన్ని సాత్పురాకి రాణి లేదా సాత్పూరా రాణి అని పిలు స్తారు.
మహా ప్రదోష వ్రతం.. పాప నిర్మూలనం
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు “ప్రదోషోరజనీముఖమ్” రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.
యూనివర్సిటీ విద్యార్థినిలు గ్రామాలకు వెళ్లి మహిళా అభివృద్ధికి పాటు పడాలి : భారత రాష్ట్రపతి
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక శక్తి స్థలం, ఇక్కడ చదివే విద్యార్థినిలు గ్రామాలకెల్లి మహిళ అభివృద్ధికి పాటుపడాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాష్ట్రపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా సాధికారిత కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని స్వయం సహాయ సంఘాల సభ్యులతో, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలతో, విద్యార్తినిలతో, ప్రొఫెసర్లతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.
కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రిం చిన మూడు గ్రంథాలను టిటిడిఈఓ ఏవి ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
హిందువులు కొబ్బరికాయను దేవుడికి ఎందుకు కొడతారు?
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశాలలో, హెూమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది.
2024 ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు.. వారి వారి గ్రామాల్లో.. వారి, వారి జిల్లాల్లో గడప గడపకు తిరిగాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోనూ రాణించాలి
వీరి క్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ మరువదు : ఎమ్మెల్యే విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ఎల్లా వేళలా కృషి : జె సి విభిన్న ప్రతిభావంతులకు అందరితో సమానంగా అన్ని హక్కులు: చిత్తూరు మేయర్
భూరికార్డుల ప్రక్షాళన.. భూహక్కు పత్రాలు అందజేతకు ప్రాధాన్యత
రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే, అందులో 2 వేల రెవెన్యూ గ్రామాలలో, 8 లక్షలమంది భూ యజమానులకు సర్వే చేసి భూ రికార్డులను ప్రక్షాళన చేసి భూహక్కు పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
మరోమారు జగన్ ను సీఎం చేద్దాం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
మరోమారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పలు కార్యక్రమా లలో డిప్యూటీ సీఎం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, స్థానిక శాసన సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
చంద్రబాబు ఆఖరుసారి, జగన్ రెండో సారి, పవన్ మొదటిసారి.!
దేశంలో రాజకీయం ఎక్కడ ఆసక్తిగా సాగినా సాగకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రంజుగా కొనసాగుతుంది.
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ప్రారంభం
ప్రతి పాఠశాల్లో స్కౌట్, గైడ్ యూనిట్ ఏర్పాటు చేయాలి : తిరుపతి డీఈఓ శేఖర్
జిల్లాలోని ప్రతి పాఠశాల్లో తప్పనిసరిగా స్కౌట్స్ అండ్ గైడ్ శిక్షణా యూనిట్లను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో రాష్ట్ర కార్యవర్గ కమిషనర్ ఎంఎం రెడ్డి నేతృత్వంలో తిరుపతి జిల్లా పరిధిలోని స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టన్లు, రోవర్, రేంజర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
విజయవంతంగా అమ్మవారి పంచమితీర్థం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమి తీర్థం కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా విజయవంతంగా నిర్వహించా మని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటాం
రూ. 10,742 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మోదీ వెయ్యేళ్ల క్రితమే విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం వెంకయ్యనాయుడు ఎప్పుడు కలిసినా ఏపీ శ్రేయస్సు గురించే మాట్లాడేవారని కితాబు
టిటిడి జెఈఓ సదా భార్గవికి జీవితకాల సాఫల్య అవార్డు
సమష్టి కృషితోనే ఈ అవార్డుపై జెఈఓ ధన్యవాదాలు
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ను రాష్ట్ర అటవీ విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు.
33 గ్రామాల్లో ప్రారంభమైన ఇంటింట వైద్యం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఇంటింట వైద్యం - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం తిరుపతి జిల్లాలో 33 గ్రామాలలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసాలో 2,23,092 మందికి 44.762 కోట్ల జమ
సోమల మండలంలో 2534 మండి లబ్ధిదారులకు రూ.475.13 లక్షలు పంపిణీ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.. రైతులు లాభ సాటి వ్యవసాయం దిశగా చర్యలు అర్హతే ప్రామా ణికంగా పథకాల లబ్ది.. గండికోట రిజర్వాయర్ నుండి నీరందించేందుకు రూ.4వేల కోట్లు రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ బి కె ల ద్వారా అందిస్తున్న సేవలను రైతుల సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఘన ఏర్పాట్లు
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది
రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక చరిత్రను తిరగరాశారు.మొదట రన్నరప్ గా నిలవడం నుంచి కేవలం రెండు నెలల్లోనే యూకే మొదటి భారతీయ సంత తికి చెందిన ప్రధాన మంత్రి అయ్యే వరకు..రిషి సునాక్ తన చిన్ననాటి నుంచి తన రాజకీయ జీవితం వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యు న్నత పదవికి చేరుకున్నారు.
గన్నవరం నుంచి గల్ఫ్ కంట్రీస్కు నేరుగా విమాన ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.
తిరుపతిలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లు నిషేదం
తిరుపతి నగరంలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు.