CATEGORIES
Kategorier

ప్రణీత్ 'గోల్మాల్' వ్యవహారం: ఓ ఎంపి, ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం!
పోలీసుల అదుపులో ఇద్దరు కొత్త మలుపు తిరిగిన ఎస్ఐబి కాల్ డేటా కేసు

‘ఇండో స్పిరిట్'లో 33% వాటా సంగతేమిటి?
రామచంద్రపిళ్లై బినామీగా కవిత నడిపిన కంపెనీ! సాక్ష్యాలకు సమాధానం చెప్పాలన్న ఇడి అధికారులు కస్టడీ రద్దు చేయాలని కవిత 'సుప్రీం'లో పిటిషన్

భారీగా 'నాబార్డు' సాయం
పెరిగిన తెలంగాణ రుణ ప్రణాళిక 2024-25లో 2.80 లక్షల కోట్ల లక్ష్యం 2023-24 కంటే రూ.లక్ష కోట్లు ఎక్కువ

ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాలి
ఎస్బిఐకి 'సుప్రీం' ఆదేశం

ఇసి కొరడా
6 రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ డిజిపిపై వేటు.. మొదలైన ప్రక్షాళన

మల్లారెడ్డి వర్సిటి ఉద్రిక్తం
70 మంది విద్యార్థుల అనర్హతపై భారీగా నిరసనలు విద్యార్థులకు అండగా ఉంటామన్న మైనంపల్లి

ఢిల్లీ జల్బోర్డు కేసులోనూ..ఇడి సమన్లకు కేజ్రివాల్ డుమ్మా
దేశ రాజధాని లోని నీటి మం డలిలో కలకు అవకతవ సంబం దించిన మనీ లాం డరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం చేసింది

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

'ప్రమాణస్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి': ఢిల్లీ కోర్టు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సం జయ్సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలి సిందే.

ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
99.70 శాతం మంది హాజరు

కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోడీ
ఎన్నికల సంఘానికి టిఎంసి ఎంపి సాకేత్ గోఖలే ఫిర్యాదు

మోడీ మెగా రోడ్ షోకు ముందు బాంబు బెదరింపు!
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధానిమోడీ శరవేగంగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోపక్క బాంబు బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి.

కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చాకే నీరు తరలించాలి
తెలంగాణకు అన్యాయం చేసిన బ్రిజెష్కుమార్ ట్రిబ్యునల్ మాజీమంత్రి డికె సమరసింహారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

రిలయన్స్ చేతికి పారామౌంట్ వాటా
భారత టివి వ్యాపారంలో తమకున్న వాటాలు రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారా మౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటించింది.

ద్విభాషా చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ భౌమేకర్స్ స్టార్ హీరో అజిత్కుమార్లో కొత్త ప్రాజెక్టును ప్రటించింది.

పార్లమెంటులో రైతుల వాణిగా ఇండియా కూటమి సర్కార్!
ఇండియా అధికారంలోకి వస్తే రైతువాణిగా నిలుస్తుందని రైతాంగపరిరక్షణకు విధివిధానాలను రూపొంది స్తుందని ఎఐసిసి మాజీ అధ్యక్షుడు వాయనాడు ఎంపి రాహుల్గాంధీ పేర్కొన్నారు.

స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్
ఉత్తరకొరియా ఈ మధ్య కాలంలో నిరంతర యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో వార్తల్లో నిలుస్తోంది.

పళనిస్వామిపై స్టాలిన్ పరువునష్టం దావా
మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై సిఎం స్టాలిన్ పరువు నష్టం దావా వేశారు.

18 ఒటిటిలపై కేంద్రం నిషేధం
అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది.

లోక్సభ ఎన్నికల బరిలో మైసూర్ మహారాజు
సిట్టింగ్ ఎంపికి బిజెపి షాక్

పదేళ్ల క్రితం మలేసియా విమానం అదృశ్యం
పైలట్ ఆత్మహత్య స్కెచ్!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
బిఆర్ఎస్ను వదిలేదిలేదు.. డికె శివకుమార్ మల్లారెడ్డి భేటీ, పార్టీ మారుతారని చర్చ

కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖబీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టుల ను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎం పిక కమిటీ గురువారం సమావేశమైంది.

నేరుగా ఫైనల్స్కు చేరిన ఢిల్లీకేపిటల్స్
ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమి

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్
జీతం తీసుకోరాదని అధ్యక్షుడు జరారీ నిర్ణయం!

ఒయు వందేళ్ల పైలానన్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వాణి దేవి
ఒ. యూ 75ఏళ్ల పైలానన్ను తన తండ్రి పివి నరసింహ్మారావు ఆవిష్కరించడం ఇప్పుడు నేను వందేళ్ల పైలాను ఆవిష్కరించడం జీవితంలో మరిచిపోలేని సంఘటనలని ఎమ్మెల్సీ సురభి వాణి దేవి పేర్కొన్నారు.

పర్చువల్గా పిఎం సూరజ్ పోర్టల్ను ప్రారంభించిన ప్రధాని
పిఎం సూరజ్ పోర్టల్ను ప్రధాని నరేంద్ర మోడి బుదవారం పర్చువల్గా అవిష్కరించారు. దేశ వ్యాప్తంగా 510 జిల్లాలను అనుసంధానం చేస్తూ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

నేడో, రేపో షెడ్యూలు
లోక్సభ ఎన్నికలకు రెడీ సిఇసి రాజీవ్ కుమార్ గడువులోగా ఎన్నికల బాండ్ల డేటా వెల్లడి

సిసిఎస్ పోలీసులకు చిక్కిన చీటర్ దంపతులు
మేట్రిమోనియల్ పేరిట అమాయకులకు టోకరా..

క్వార్టర్కు చేరిన సాత్విక్ చిరాగ్జోడీ
ఫ్రెంచ్ ఓపెనర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు క్వార్టర్స్కు దూసుకెళ్లారు.