CATEGORIES
Kategorier
పోలీసు వార్షిక క్రీడలు ప్రారంభం
సమయస్పూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగముత్యంను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ప్రత్తిపాడులో కేంద్ర రక్షణ బలగాల కవాతు
రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు, పల్లెల్లో మేమున్నాం.అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో C.P. పర్యాటన
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు, ప్రాణహిత పరివాహక ప్రాంతం లో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...
సివిల్ వివాదాలల్లో తల దూర్చరాదు
చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులను విచారించగా, ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమి యొక్క సర్వే నెం. 43 అని, దీనిలో చీమ రాము లమ్మ, వారి కుటుంబ సభ్యులే ఎప్పటి నుండో సాగు చేస్తున్నారని, అయితే చీమ రాములమ్మ సయ్యద్ అయ్యూబ్ కు అమ్మిన భూమి యొక్క సర్వే నెం.50 అని, ఇట్టి సర్వే నెం. 50 లోని ఎ.1.09 గు. ల గూర్చి ఇరు వర్గాల మధ్య 2018 సంవత్సరం నుండి వివాదం జరుగుతుంది.
వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబులకు సన్మానం
దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా బందోబస్త్ నిమిత్తం వెళ్లిన కానిస్టేబుల్ నాగముత్యం అక్కడ ఆకస్మాత్తుగా గుండెపోటుతో పడిపో యిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలను కాపాడిన సంగతి విధితమే.
నెలవారీ నేర సమీక్ష సమావేశం
వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి...
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి...
సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన
మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమి షనరేట్ సహకారంతో, ఈరోజు హైదరా బాద్ లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024 ను నిర్వహించింది.
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానదొంగ అరెస్ట్
• DJ సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనం చేస్తున్న 4 గురు నిందితులు. • నిందితులపై 11 దొంగతనాల కేసులు.
హోం గార్డులకు ప్రశంసా పత్రాలు
కమాండెంట్ మాట్లాడుతూ, ఆక్సిస్ బ్యాంకు వారి ప్రయోజనాల గురించి, వై.ఎస్.ఆర్. భీమ స్కీం మరియు ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ పథకాలను వివరిం చారు.
విశాఖ సాగర తీరంలో మిలన్ విన్యాసాలు
ప్రపంచ సహకారంతో సముద్ర భద్రత ను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అన్నారు.
ఆసీఫాబాద్ జిల్లా మెగా జాబ్ మేళా
» జిల్లాలో జాబ్ మేళాకు విశేష సంద -జీవితంలో ఏ ఉద్యోగం చేసిన క్రమశిక్షణ ముఖ్యం జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్
'యాంటీ రయట్' (Anti- Riot ) డ్రిల్ పునశ్చరణ తరగతులు
అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక పోలీసు నిష్ణాతుడు కావాలని ఏఆర్ డి.ఎస్.పి మురళీధర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ఏ ఆర్, సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులకు స్థానిక పెరేడ్ గ్రౌండ్ లో రిఫ్రెషెర్ కోర్స్ లా పలు ముఖ్యమైన అంశాలను శిక్షణలో భాగంగా నిర్వహించారు
భారీగా ఎండు గంజాయి స్వాదీనం
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
గంజాయి కేసును చేదించిన పోలీసులు...
మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లోని ఐ ఎన్ టి యు సి 327 యూని యన్ ఆఫీసులో దొరికిన 5.3 కేజీల గంజాయి కేసును పోలీసులు చేదిం చారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినచర్యలు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, పిడి యాక్ట్ అమలు తప్పదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు.
నాటు సారతో వ్యక్తి అరెస్ట్
15 లీటర్ల నాటుసారాను స్వాధీన పరుచు కుని ముద్దాయిను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీధర్ తెలిపారు.
- ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి
ఉమ్మడి జిల్లా రాప్తాడులో నిన్న సిద్ధం సభ సందర్భం గా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణ రహి తంగా దాడి జరిగిం ది.
ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్
ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రముఖ ఇంధన సంస్థలకు తెలిపిన ఎస్పి రాహుల్ హెర్డే ఐపిఎస్ గారు
ప్రమాదాల నివారణకు చర్యలు
ట్రాఫిక్ పోలీస్, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల సహకారంతో రోడ్డు ప్రమాదాలను జిల్లాలో కొంత మేర తగ్గించ గలిగామని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు.
పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి
అనకాపల్లి జిల్లా పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిం చేందుకు అదనపు ఎస్పీ పి. సత్యనారాయణ రావు జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..!
75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..
పోలీసులకు, ఎన్నికల కమీషన్కు సవాలుగా మారనున్న సార్వత్రిక ఎన్నికలు
త్వరలో ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏడు రాష్ట్రాల శాసనసభల, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అటు పోలీసులకు, ఇటు ఎన్నికల కమీషన్కు సవాల్గా మారనున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సంపాదకీయం
పోలీసుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యేపై ప్యాడి కుంభకోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు
లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ
ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా రైళ్ళలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్
పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే
చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఒక్కో శాఖ వారితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు ఈరోజు జిల్లాలోని సాయుధ పోలీసు అధికారులతో చిత్తూరు పట్టణము లోని పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు పరిచయ సమావేశం నిర్వహించారు.