CATEGORIES
Kategorier
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని, వరుస సైబర్నేరాలకు పాల్పడు తున్నారు నిందితులు.
ఆయిల్ రాకెట్ గుట్టురట్టు
లీటర్ హషీష్ ఆయిల్, నెట్క్యాష్ రూ. 1200/-, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. 23.01.2024న విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, బాలానగర్ టీమ్ సనత్నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది.
ప్రజలతో ముఖాముఖి
స్థానిక పోలీసు కార్యాలయములో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టివేత
* 41. 4 కోట్ల విలువ చేసే హెరా యిన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.
అన్నపై చెల్లెలి మాటల దాడి
నో క్యాపిటల్...నో డెవలప్మెంట్...
అంతర్జాతీయ డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్
విశ్వసనీయ సమాచారంతో పంజాగుట్ట పోలీసులతో కలిసి నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ను పట్టుకున్నారు
పారదర్శకంగా పోలీసింగ్
అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి అక్రమాలకు దూరంగా ఉంటూ, సమర్ధుడైన అధికారిగా అవినాష్ మెహంతి పేరు పొందారు. పేదల పట్ల బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించే సి.పి.అవినాష్ మెహంతి, అవినీతి పరుల పట్ల అక్రమాలకు పాల్పడేవారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తారు
సంపాదకీయం
ఆకాంక్షల అమలు దిశలో రేవంత్ ప్రభుత్వం
రోడ్డు భద్రతకు ప్రచారం
అందరికీ భద్రత పెంపొందించే క్రమంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ని ప్రారంభించింది.
ఎగ్జిబిషన్లో పోలీస్ స్టాల్స్ ప్రారంభం
హైదరాబాద్లో ప్రారంభమైన ఎగ్జిబిషన్లో సిటీ పోలీసుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా ట్రాఫిక్, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఈ స్టాల్స్ను ప్రారంభించారు.
గంజాయి స్వాధీనం
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఉద్యోగ మోసాన్ని చేధించిన పోలీసులు
ఉద్యోగ మోసాలకు పాల్పడుతున్న విజయకాంతన్ను గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లా జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
రాచకొండ కమిషనర్ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీపీలు
అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 84 లక్షల రూపాయల విలువగల 336 కిలోల గంజాయి, 1 డిసిఎం వ్యాన్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.
మట్కా నిర్వాహకుడి అరెస్ట్
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్స్ మరియు బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసు వారి విచారణలో తేలింది.
దేశంలోనే అత్యుత్తమ ము పని తీరు
కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ అవినాష్ మహంతి IPS., హృదయపూర్వక అభినందనలు శ్రీ బి.నాగేంద్ర బాబు, ఎస్చ్ఓ రాజేంద్రనగర్ 2023కి గాను దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పిఎస్ మొదటి స్థానాన్ని గెలుచుకున్నందుకు గాను ఈరోజు MHA ప్రకటించినందుకు మరియు గౌరవనీయులైన హోంమంత్రి నుండి DGPల సదస్సులో ట్రోఫీని అందుకున్నారు.
మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
సిపి రాచకొండ గారు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.
మాదక ద్రవ్యాలకు 'నో' చెప్పండి
కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పల్సేషన్-2023 వార్షిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
* అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు * సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి * కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి * కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
అంబరాన్ని అంటిన న్యూయర్ వేడుకలు
మేమున్నాం అండగా అంటూ పోలీసులు ప్రజలకు ఇచ్చిన భరోసా
సైబరాబాద్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,
భవిష్యత్తును దృష్టిలో : పెట్టుకొని మారండి
నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం.
పోలీస్ కమిషనర్ కొత్తకోట
హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గాబదిలీ చేసింది.
రాచకొండ పరిధిలో 6.86 శాతం పెరిగిన నేరాలు
రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు.
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 08 మంది, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు.
ONE PAGE CALENDAR - 2024
ONE PAGE CALENDAR - 2024
తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్
తెలంగాణలో మొత్తం నేరాల రేటు 2023లో 8.97 శాతం పెరిగింది, సైబర్ క్రైమ్ కేసులు 17.59 శాతం పెరగడం వల్ల ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.
బంగారు ఆభరణాలు స్వాధీనం
చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి కి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుండి రూ. 17,00,000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
చదువుకున్నవారే చేస్తున్న పని పోలీసులు దాడులు నిర్వహించి ఔషధాలు స్వాధీనం