CATEGORIES
Kategorier
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్
భారత వాతావరణ శాఖ చల్లని కబురు
వైభవంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం
జమ్మూ లోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది.
జమ్మూలో ఆగమోక్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
జమ్మూ లోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది.
రాజమండ్రిలో భారీ వర్షం.. మహానాడుపై ఎఫెక్ట్..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం అనూహ్యంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఎస్వీయూ ఆచార్యులు జి.మాధవికి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలో అవార్డు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు జి మాధవికి లండన్ లోని రాయల్ సొసైటీ వారి ప్రధానం చేసే \" రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలో అవార్డుకు\" ఎంపికైనట్లు లండన్ లోని రాయల్ సొసైటీ వారు వెల్లడించారు.
శోభాయమానం యాదమరి ఇంద్రవరదుని రథోత్సవం
యాదమరి శ్రీ వరదరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం శ్రీదేవి పెరిందేవి సమేత వరదుని రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
మోసగాడు ఫేస్బుక్ స్టార్ ని నమ్మి మోసపోకండి
సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు
శ్రీవారి కొండ కిటకిట.. స్వామి దర్శనానికి 30 నుంచి 40 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. గత నాలుగు రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.సమ్మర్ హాలిడేస్ తో పాటు.. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్వనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.