CATEGORIES
Kategorier
సైబర్ మోసాలపై.. అప్రమత్తతే ఆయుధం
ఈ కేసులో రాజకీయం కోణం ఎలాంటిది లేదని రామగుండం పోలీస్ కమిషనరేట్ తెలిపింది. ఏప్రిల్ 20న సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి డబ్బులు 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు.
సంచలనం రేపిన మైనర్పై అత్యాచారం
గుంటూరు జిల్లా పెరేచర్లలో మైనర్ బాలిక అత్యాచార సంఘటన పురోగతి సాధించింది. మైనర్ బాలిక అత్యాచార సంఘటన పై 80మంది నిందితులను గుర్తించారు.
అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
చిత్తూరు జిల్లాలో గల సెల్ టవర్లలో గల బ్యాటరీలు దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 11 లక్షల రూపాయలు విలువైన 44 బ్యాటరీలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఇంతలా కొడతారా..?
ఓ బాధితుడికి బెయిల్ ఇచ్చి.. వైద్యం నిమిత్తం ఉస్మానియా కు పంపించారు జడ్జి. చిక్కడపల్లి పోలీసుల అరాచకంపై మండిపడ్డారు.
చిత్తూరులో నాటుసారాపై ఉక్కుపాదం
చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సరిహద్దు నుంచి అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాపై, వాహనాల తనిఖీ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
సంచలనమైన పరువు హత్యలు
తెలంగాణలో రెండు పరువు హత్యలు సంచలనంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్యగా తేలింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా మహబూబాబాద్లో విజయవంతం
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమలతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు ఉంటుంది.
తెలంగాణ వేదికగా దేశ ‘రాజకీయాలు'
భారత దేశ రాజకీయాలు ఒకప్పుడు ఉత్తర భారతదేశం వేదికగా జరిగేవి. ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు 'తెలుగుదేశం' పార్టీని ఏర్పాటు చేసిన పిదప, భారత దేశ రాజకీయాలలో తెలుగువారు క్రియాశీల పాత్ర పోషించారు.
న్యాయస్థానాల బలోపేతానికి రమణ కృషి
భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా పదవి చేపట్టిన నాటి నుంచి దేశంలోని న్యాయస్థానాలను, న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ కృషి చేస్తున్నారు.